‘పరాశక్తి’పై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దర్శకురాలు సుధా కొంగర చెప్పింది. ప్రస్తుతం ఓ సినిమాను ప్రేక్షకులకు అందించాలంటే ఎన్నో సవాళ్లు దాటాల్సి వస్తోందని తెలిపింది. ఒక వర్గానికి చెందిన అభిమానుల వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఫేక్ IDలతో తమపై దారుణమైన పోస్టులు పెడుతున్నారని పేర్కొంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని చెప్పింది.