రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం మారుతి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. ప్రభాస్ రూ.100 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2:55 గంటల నిడివితో రాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.