TG: రాచకొండ సీపీ కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ ముగిసింది. తాను ఎలాంటి గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని రూ.1లక్ష బాండ్ను సీపీకి సమర్పించారు. తన తల్లి ఆసుపత్రిలో లేకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించాడు.