జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ రచనలను ట్విట్టర్లో పబ్లిష్ చేయాలని కోరారు. ఆ రచనలకు వినియోగదారుల నుంచి మనీ వసూల్ చేస్తానని అంటున్నారు.
చంద్రయాన్-3కి సంబంధించి రేపు కీలక ఘట్టం జరగనుంది. విక్రమ్ ల్యాండర్ రేపు జాబిలిపైకి చేరనుంది. ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే మరో రోజు చంద్రయాన్-3 ల్యాండ్ అవుతుందని ఇస్త్రో శాస్త్రవేత్త తెలిపారు.
అమెరికాలో ఒకే భారతీయ కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మృతి చెందిన ఎన్నారై కుటుంబంలో 6 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు దీనిని ఆత్మహత్యల కేసుగా గుర్తించారు.
ఓ రైతు తన పొలంలో దొరికిన రాయిని ఇంటి వద్ద మెట్టుగా పెట్టుకున్నాడు. 80 ఏళ్ల తర్వాత అది రాయి కాదని, ఓ ఉల్క అని పరిశోధకులు గుర్తించారు. ఆ రైతుకు రూ.70 లక్షలిచ్చి ఆ ఉల్కను కొనుగోలు చేశారు.
లీగ్స్ కప్ 2023 ఫైనల్ పోటీలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామి(Inter Miami) తరఫున అదరగొట్టాడు. పెనాల్టీలో భాగంగా 10-9తో నాష్విల్లేను ఓడించి మెస్సీ ఆల్ టైమ్ రికార్డు సాధించాడు. దీంతో తన కేరీర్లో సరికొత్త ఘనతను చేరుకున్నాడు.
ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. తాజా దాడిలో రష్యా ఉక్రెయిన్లోని చెర్నిహివ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు.. 37 మంది గాయపడ్డారు.
తెలుగు యువకుడి గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్లో కథనం వెలువడింది. వాహనాల రద్దీని తెలుసుకుని తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించే కొత్త టెక్నాలజీని కనిపెట్టడంతో ఆ వ్యక్తికి మంచి గుర్తింపు లభించింది.