హైపర్ టెన్షన్ లేదా హైబీపీ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం. ఈ స్థితిలో గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలలో రక్తపోటు పెరుగుతుంది. మరింత ఒత్తిడితో రక్తం వేగంగా కదలడం ప్రారంభిస్తుంది. ఇది మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండెకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అయితే మంచి ఆహారంతో రక్తపోటును చాలా వరకు నియంత్రించవచ్చు. రక్తపోటును నియంత్రించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణ ...
కొన్నిసార్లు రెండు మంచి ఆహారాలు కలిపి తింటే శరీరానికి హాని కలుగుతుందని అంటారు. ఇది నిజం. వాటిలో ఒకటి గుడ్డు. ఈ రోజు మనం గుడ్లతో తినకూడని ఆహారాల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏ ఆహారంతో ఏం జరుగుతుందో చూద్దాం.
పేస్ట్రీ, కేకు, చీజ్, చిప్స్, కుకీ, చిప్స్, పానీయాలు రెగ్యులర్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ రోజు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
చేపలను చూస్తే చాలా మందికి నోరు ఊరుతుంది. తాజా చేపలు దొరికితే చాలు. రుచిగా చేపలు వండుకుని లాగించేస్తారు. చేపలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. చేపల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు వంటివి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 కూడా చేపల్లో లభిస్తుంది. దీంతోపాటు చేపలు తినడం వల్ల ఎర్ర రక్త కణాల పెరుగుదల కూడా వేగవంతం అవుతుంది. ఇది నాడీ వ్యవస్థను మెరుగ్గా పనిచేయడానికి సహాయ...
డెలివరీ అనేది చాలా కామన్ విషయం కావచ్చు. కానీ డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురౌతున్నారు. దాని నుంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడుతున్నవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా దానికి పరిష్కారం లభించింది.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. కొబ్బరిలోని పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల అనేక రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత, అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెట్గా ప్రపంచ ఛాంపియన్గా నిలిచే నీరజ్ ప్రయాణం అంత సులభం కాదు. నీరజ్ తన ఫిట్నెస్ని ఎప్పటికప్పుడు ఎలా కాపాడుకుంటాడో ఓసారి చూద్దాం.
ఈ మధ్యకాలంలో వర్చువల్ ల్యాండ్స్కేప్ విస్తృతంగా పెరిగిందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని ఆహారాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లేదా నష్టాలను గురించి పలు పరిశోధనల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.
ఆరోగ్యకరమైన జీవితానికి మఖానా తప్పనిసరి అంటున్నారు డైటిషీయన్లు. మఖానా తీసుకుంటే షుగర్, బీపీ, హార్ట్ పనితీరు బాగుంటుందని.. అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.
మన దేశం నుండి ప్రపంచం వరకు, రొట్టె చాలా రకాలుగా ఉపయోగిస్తారు. టీ తాగేవాళ్లు, టోస్ట్ తినేవాళ్లు, జామ్ తినేవాళ్లు, బ్రెడ్ శాండ్ విచ్, బ్రెడ్ డంప్లింగ్ ఇలా ఎన్నో రకాలుగా బ్రెడ్ తింటారు.. అదే సమయంలో ఫిట్ నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఫిట్గా, ఆరోగ్యంగా ఉండటానికి వైట్ బ్రెడ్కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఫుడ్ అలెర్జీ, ఫుడ్ పాయిజనింగ్ లు తరచుగా గందరగోళానికి గురవుతాయి. కొందరు ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ, రెండింటికీ చాలా తేడా ఉంటుంది. సరైన చికిత్స , నివారణను నిర్ధారించడానికి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
20 ఏళ్లు దాటిన యువతులు కూరగాయలు, పండ్ల వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా(food habits) తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాలతోపాటు మరికొన్నింటిని తీసుకోవాలని తెలిపారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
కొన్ని పండ్లు చిన్నవిగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ అటువంటి పండ్లలో ఒకటి. ఈ కట్టా మీటా రుచిగల పండు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.