మన శరీరంలో ఒక ఖనిజం లోపిస్తే మనకు నిద్ర పట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయట. మరి ఆ ఖనిజం ఏంటో, ఏ ఆహారాల తినడం ద్వారా ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం రండి.
పకోడీలు, బజ్జీలు, ఆలూ ఫింగర్స్ లాంటి ఆయిలీ ఫుడ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరి అవి తిన్నతర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోమని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్న వారు చిరు తిండిని తినాలనుకున్నప్పుడు వేరే ఏమీ తినకుండా కొన్ని పండ్లను ఎంచుకుని తింటే సరిపోతుంది. అవి వారి వెయిట్ లాస్ జర్నీని మరింత ప్రభావవంతంగా చేస్తాయి. ఆ పండ్లు ఏంటంటే..?
తినగానే నోట్లోంచి పొగ వస్తుందని పిల్లలు, యువత సరదాగా స్మోక్ బిస్కెట్లు, పాన్ల్లాంటి వాటిని తింటూ ఉంటారు. అయితే అదెంత మాత్రమూ మంచిది కాదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎందుకంటే...?
రంజాన్ నెలలో అన్ని ప్రాంతాల్లో కంటే హైదరాబాద్లో ఏకంగా పది లక్షల బిర్యానీలను తాము డెలివరీ చేశామని స్విగ్గీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎండాకాలంలో అంతా పుచ్చకాయలు తింటారు. అయితే వాటిలో గింజలను పడేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటితో బోలెడు ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే?
వేసవి కాలంలో మన దాహం తీర్చే సహజమైన రిఫ్రెషింగ్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. అయితే కొందరు మాత్రం వీటిని ఎక్కువ తాగితే ప్రమాదమే అని వైద్యులు అంటున్నారు. ఎవరంటే..?