హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్(Shooting) జరుగుతుండగా స్టంట్ చేసే టైంలో అక్షయ్ కుమార్ మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే గాయాలు తీవ్రంగా కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రత్యేకమైన యాక్షన్ సీన్ను హోల్డ్లో పెట్టి మిగిలిన సీన్...
టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు నరేష్(Naresh) ఈమధ్యనే తన కోయాక్టర్ అయిన పవిత్రా లోకేష్(Pavitra Lokesh)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా(Movie) చేయబోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో తెలుగు, కన్నడ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు మళ్లీ పెళ్లి(Malli Pelli) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో(Glimps Video)ను...
Natural Star Nani : దసరా ప్రమోషన్స్తో ధూమ్ ధామ్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 30న ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే నాని దేశవ్యాప్తంగా తిరుగుతు ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికా మందన్నా(Rasmika Mandanna) తన వ్యక్తిగత ఫీలింగ్స్, విలువల గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఏ చిన్న విషయం అయినా సరే తాను అంత సులభంగా వదిలిపెట్టనని, నిద్రలేవగానే తన పెంపుడు జంతువులతో సమయం గడుపుతానని అన్నారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలవడం మాత్రం మర్చిపోనని, అలా చేస్తేనే తనకు చాలా ఆనందంగా ఉంటుందని రష్మిక మందన్నా(Rasmika Mandanna) తెలిపారు.
Balagam : ఎలాంటి సినిమా అయినా సరే.. హిట్ అయితే ఓకే, కానీ ఫట్ అయితేనే రెండు, మూడు వారాల్లోనే ఓటిటిలోకి దర్శనమిస్తున్నాయి. ఇక చిన్న సినిమాలైతే.. హిట్ అయినా ఫట్ అయినా మాగ్జిమమ్ మూడు వారాల్లో ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
సుబ్రమణ్యం(Subramanyam) కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మలయాళీ కుటుంబం. ఆయన భార్య మోహినీ. ఈ దంపతులకు అజిత్ కుమార్(Ajith Kumar)తో పాటుగా అనుప్ కుమార్, అనిల్ కుమార్ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అజిత్, ఆయన భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరప్ టూర్ లో ఉన్నారు. తండ్రి మరణవార్తతో అజిత్ ఫ్యామిలీ చెన్నై పయనమైంది.
Rishab Shetty : కాంతార సినిమాకు ముందు.. కన్నడలో రిషబ్ శెట్టి అనే హీరో ఒకడున్నాడని అనుకునే వారు. కానీ కాంతరా చూసిన తర్వాత తెలుగు హీరోల ఫీల్ అయ్యారు మనోళ్లు. అంతేకాదు ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు రిషబ్. అంతలా ఆడియెన్స్ పై ఇంపాక్ట్ చూపించింది కాంతారా మూవీ.
రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది.
Mahesh Babu : మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ. ఏది చేసినా.. సరైన ముహూర్తం చూసుకుంటారు. అలాగే హిట్, ఫట్ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 విషయంలోను జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్కు 'అ' సెంటిమెంట్లో భాగంగా.. ఈ సినిమాకు అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.
Vishwak Sen : కేవలం హీరోగానే కాదు దర్శకుడిగాను తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అంతే కాదు తండ్రి కరాటే రాజుతో కలిసి నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. తనే హీరోగా, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది.
Chiru : అర్జున్ రెడ్డితో సంచలన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను బాలీవుడ్లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది.
మాస్ మహారాజ రవితేజ(Ravi teja) ఫ్యామిలీ నుంచి టాలీవుడ్(Tollywood)కు ఓ హీరో పరిచయం అవుతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు అయిన మాధవ్(Madhav) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఆ మూవీ తెరకెక్కుతోంది. పెళ్లి సందD సినిమాతో కమర్షియల్గా హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణం(Gowri ronamki)కి ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఈ మూవీ...
తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలంటూ కంగనా రనౌత్(Kangana Ranaut) కోరుకుంది. తన శత్రువులు తనను విశ్రాంతి తీసుకోనివ్వకుండా చేశారని, తాను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదని, తనను తన పాదాలపై నిల్చుని విజయ పథంలో నడిచేలా చేశారని, అటువంటి వారందరికీ కృతజ్ఞురాలినని కంగనా రనౌత్ తెలిపారు.
కామెరూన్ డయాజ్(Cameron Diaz) 1994లో ది మాస్క్(THE MASK) అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక సూపర్ హిట్ మూవీస్ చేసింది. హాలీవుడ్(Hollywood)లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాకుండా హాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఇకపోతే చివరిసారిగా 2014లో యానీ అనే హాలీవుడ్ మూవీస్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ మూవీస్(Movies)కు దూరమైంది.