మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.
Jr.NTR : ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 30కి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల చెప్పిన మృగాల కథను నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో.. మృగాలను భయపెట్టే కథే.. ఎన్టీఆర్ 30 అని చెప్పుకొచ్చాడు కొరటాల.
RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు.
మెగా ఫ్యాన్స్(Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే వేడుకలు భారీ ఎత్తున జరగనున్నాయి. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేలా రామ్ చరణ్ టీమ్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తెచ్చింది. చరణ్ బర్త్ డే కానుకగా స్పెషల్ సీడీపీ(CDP)ని విడుదల చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చాలా రోజుల తర్వాత విరూపాక్ష(Virupaksha) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్(Sukumar) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్కు జోడీగా ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తోంది.
ఏజెంట్(Agent) మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 28వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్(Release) చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ''ఏందే..ఏందే'' అనే సాంగ్(Ende Ende Song) విడుదలైంది. ఈ పాటను హిప్ హాప్ తమింజ(Hiphop Taminza) పాడారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) నటిస్తున్న తమిళ చిత్రం ‘వినోదయ సీతం’కి అధికారిక రీమేక్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను జూలై 28, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సముద్రకని(samuthirakani) డైరెక్షన్ చేస్తున్నారు.
హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్(Shooting) జరుగుతుండగా స్టంట్ చేసే టైంలో అక్షయ్ కుమార్ మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే గాయాలు తీవ్రంగా కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రత్యేకమైన యాక్షన్ సీన్ను హోల్డ్లో పెట్టి మిగిలిన సీన్...
టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు నరేష్(Naresh) ఈమధ్యనే తన కోయాక్టర్ అయిన పవిత్రా లోకేష్(Pavitra Lokesh)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా(Movie) చేయబోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో తెలుగు, కన్నడ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు మళ్లీ పెళ్లి(Malli Pelli) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో(Glimps Video)ను...
Natural Star Nani : దసరా ప్రమోషన్స్తో ధూమ్ ధామ్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 30న ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే నాని దేశవ్యాప్తంగా తిరుగుతు ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికా మందన్నా(Rasmika Mandanna) తన వ్యక్తిగత ఫీలింగ్స్, విలువల గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఏ చిన్న విషయం అయినా సరే తాను అంత సులభంగా వదిలిపెట్టనని, నిద్రలేవగానే తన పెంపుడు జంతువులతో సమయం గడుపుతానని అన్నారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలవడం మాత్రం మర్చిపోనని, అలా చేస్తేనే తనకు చాలా ఆనందంగా ఉంటుందని రష్మిక మందన్నా(Rasmika Mandanna) తెలిపారు.
Balagam : ఎలాంటి సినిమా అయినా సరే.. హిట్ అయితే ఓకే, కానీ ఫట్ అయితేనే రెండు, మూడు వారాల్లోనే ఓటిటిలోకి దర్శనమిస్తున్నాయి. ఇక చిన్న సినిమాలైతే.. హిట్ అయినా ఫట్ అయినా మాగ్జిమమ్ మూడు వారాల్లో ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
సుబ్రమణ్యం(Subramanyam) కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మలయాళీ కుటుంబం. ఆయన భార్య మోహినీ. ఈ దంపతులకు అజిత్ కుమార్(Ajith Kumar)తో పాటుగా అనుప్ కుమార్, అనిల్ కుమార్ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అజిత్, ఆయన భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరప్ టూర్ లో ఉన్నారు. తండ్రి మరణవార్తతో అజిత్ ఫ్యామిలీ చెన్నై పయనమైంది.