పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage) ఎప్పుడు చేసుకుంటాడా అని అభిమానులు(Fans) ఎదురుచూస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) కాంబినేషన్లో వచ్చిన పౌరాణిక చిత్రం `ఆదిపురుష్`(Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆలయం ముందు కృతిసనన్కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara) షాకింగ్ నిర్ణయం తీసుకుంటోంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటోందట. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు పూర్తైన తర్వాత ఆమె కొత్తగా ఏ సినిమాను అంగీకరించాలని అనుకోవడం లేదట. తన పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని, వాళ్లను తానే స్వయంగా చూసుకోవాలని అనుకుంటుందట. అందుకే ఆమె మూవీలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పడం గమ...
ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్(adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్ను తిరుపతిలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఒక ప్రక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా.. భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్కు ఆధ్యాత్మకి గురువు చిన జీయర్ స్వామి(Chinna jeeyar swamy) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్ లోకానికి మ...
దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేదు. అప్పటి వరకు కేవలం కామెడీ పాత్రలు మాత్రమే చేసేవాడు. అలాంటి వేణు(venu) సడెన్ గా డైరెక్టర్ గా మారాడు. చిన్న సినిమానే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూవీ చూసిన తర్వాత అందరూ నోరెళ్ల పెట్టారు. ఎలాంటి అనుభవం లేకుండానే ఇంత బ్రహ్మాండంగా ఒక చిన్న పాయింట్ తో ఇంత బాగా సినిమా చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు వేణు.
జూన్ 16న విడుదలకు సిద్ధమవుతున్న ఓం రౌత్ 'ఆదిపురుష్(Adipurush)' ట్రైలర్ మంగళవారం సాయంత్రం తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్లో లాంచ్ చేయబడింది. ఈ చిత్రంలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్టార్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన 'ఆదిపురుష్(Adipurush)' మూవీ ప్రి రిలీజ్ వేడుకను నిన్న(జూన్ 6న) ఏపీలోని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి వచ్చారు. అయితే ఈ వేడుక చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ప్రీ రిలీజ్ ఈవెంట్కు లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. పూర్ణకుంభంతో ప్రభాస్ దగ్గరుండి ఆయన్ని ఆహ్వానించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో.. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ కోసం.. ఫాన్స్తో పాటు మూవీ లవర్స్ అంతా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఆదిపురుష్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ విషయంలో భారీ ఎత్తున చేతులు మారింది. తాజాగా దిల్ రాజు ఆదిపురుష్కి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్(Second trailer Release)లో పోరాట సన్నివేషాల సీన్స్ కట్ చేసి వదిలారు. విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
'టక్కర్' మూవీ(Takkar Movie) నుంచి ఎపిసోడ్ 1 వీడియోను మేకర్స్ రిలీజ్(Video Release) చేశారు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.
ప్రతి కథ అందరికీ నచ్చాలని లేదు. ఓ హీరో చేయాల్సిన సినిమాను.. మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామన్. ఇప్పుడు బాలయ్య విషయంలోను ఇదే జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ రిజెక్ట్ చేసిన కథతో.. బాలయ్యను ఇంప్రెస్ చేసి.. అనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నాడట బాబీ.
కెజియఫ్తో సంచలనం సృష్టించాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ముందుగా ఈయనను కన్నడ డైరెక్టర్ అనుకున్నారు. కానీ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. ఇప్పుడు కన్నడను వదిలిపెట్టి టాలీవుడ్ బడా హీరోలే టార్గెట్గా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.