మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడం కోసం విరాళంగా వచ్చిన మృతదేహాలతో ఓ వ్యక్తి వ్యాపారం చేశాడు. శరీర భాగాలను అమ్ముతూ జేబును నింపుకునేవాడు. తాజాగా అతని వ్యాపారం బయటపడింది.
మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని మోసానికి పాల్పడడంతో సువర్ణభూమి(Suvarnabhumi) రియల్ ఎస్టేట్ సంస్థ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి చనిపోయాడు.
విశాఖలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు. అతని భార్య జ్యోతి, కొడుకు చందుతోపాటు అతని సన్నిహితుడు, ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావును కొంతమంది అపహరించారు. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ నగరంలో లేని క్రమంలో ఆనందపురంలోని కుమారుని వద్దకు వెల్లే సమయంలో కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా జ్య...
కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. పెళ్లి కుమారుడు వడదెబ్బ(sunstroke) కారణంగా మృత్యువాత చెందాడు. ఈ విషాద ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో లారీ ట్రక్కు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. జగమర్ల అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.