ఓ జిమ్ ట్రైనర్ జిమ్ లో బరువు ఎత్తే క్రమంలో అదుపుతప్పి బరువు కాస్తా మెడపైకి వచ్చింది. దీంతో అతని మెడ ఆకస్తాత్తుగా విరిగిపోయింది. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
కామారెడ్డి జిల్లాలోని మూడుమామిళ్ల తండాలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు పాముకాటుతో మృత్యువాత చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ పెరుగుతున్న నెపాల్గ్యాంగ్ల దొంగతనాలు. రామ్గోపాల్ పేటలో ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తం చోరీ చేసి నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేశారు. మొత్తంగా సినిమాను తలపించే నాటకీయ పరిణామం తరువాత పట్టుబడ్డారు.
మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.