ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో దేశంలోని ప్రతి రంగంలోనూ ఆయన కొన్ని మార్పులు చేశారు. అతను ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. దీనివల్ల ప్రభుత్వ ధననష్టం తగ్గింది. ప్రభుత్వ ఆదాయం కూడా పెరగడంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరిగింది.
మధ్య కాలంలో ప్రజలు ఈ కామర్స్ సైట్లకు బాగా ఆకర్షితులయ్యారు. కావాల్సిన వస్తువులు, ఫుడ్ ఇలా అన్నీ ఆన్ లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అనారోగ్యమైతే మందులు కూడా ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఇక మీదట అలా చేయలేరు. ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేయడం బ్యాన్ కానుంది.
కారులో ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ చేయించుకుంటే, అది కూడా పలు తక్కువ ధరతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నట్లయితే అవి ప్రమాదానికి కారణమవుతాయని Mahindra సంస్థ ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో తెలిపింది.
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత కనిష్ట స్థాయిల నుంచి అదానీ గ్రూప్(adani group)లోని స్టాక్ ధరలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో ఏడు కంపెనీల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో చేసిన పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. ఈ సంస్థలో అదానీ స్టాక్ తన హోల్డింగ్ల మార్కెట్ విలువ ఏప్రిల్ నుంచి దాదాపు రూ.5,500 కోట్లు పెరిగినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా వె...
ఇండియాలో టెక్నో కామన్ 20(Tecno Camon 20) సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఫోటోగ్రఫీ-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్లు మే 27న దేశంలో లాంచ్ కానున్నట్లు తెలిపాయి.
DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.