భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కోసం రూ.89,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. BSNL 4G మరియు 5G సేవలను మెరుగుపరచడానికి ఈ ప్యాకేజీ ఉపయోగించబడుతుంది.
మీరు బ్యాంక్కి ఫిర్యాదు చేయాల్సి రావడం, కస్టమర్ కేర్కు కాల్ చేయడం, IVR సిస్టమ్లోని ఈ నంబర్లను నొక్కడం వంటివి ఎప్పుడైనా జరిగిందా... ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడడానికి నెంబర్లు నొక్కి నొక్కి విసిగి పోయారా..
రైతులకు(farmers) ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పప్పుధాన్యాల(pulses) కొనుగోలుపై పరిమితిని ఎత్తివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు రైతులు ఎంత పరిమాణంలోనైనా పప్పుధాన్యాలను కొనుగోలు చేయవచ్చు.. విక్రయించవచ్చు. వాస్తవానికి, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం(government) ఈ చర్య తీసుకుంది.
దుస్తులు, బూట్లను విక్రయించిన ఆదిత్య బిర్లా గ్రూప్(Aditya Birla Group) ఇప్పుడు నగల(jewelry)ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. దీని కింద గ్రూప్ 5000 కోట్ల గ్రాండ్ ప్లానింగ్ చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త పేమెంట్ సిస్టమ్ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ డెవలప్మెంట్ పని చేస్తున్నది
భారత్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.
మనం చేసే చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా ఇలాంటి తప్పు చేయకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.
దేశంలో పెరిగిన దేశీయ LPG గ్యాస్ ధరలతో దాదాపు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 1న దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.50 పెంచింది. ఆ తర్వాత దేశంలో సిలిండర్ సగటు ధర రూ.1100 దాటింది. అప్పటి నుంచి దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి తగ్గింపు లేదు.
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం పసిడి ఏకంగా 770 రూపాయలు తగ్గింది. దీంతోపాటు వెండి రేటు కూడా పడిపోయింది.
పాకిస్తాన్లో ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిలువలు నిండుకుంటున్నాయి. ఇప్పుడు ఆ దేశం కడు పేదరికాన్ని ఎదురుకుంటుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోతున్నా వాటిని కాపాడే నాథుడు లేడు.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.