వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను తెస్తూ ఉంటుంది. కొత్త అప్డేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను తీసుకొచ్చింది.
ఈరోజు క్రికెట్ చక్రవర్తి మహేంద్ర సింగ్ ధోనీ 42వ పుట్టినరోజు. మహీ చాలా కాలం క్రితమే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడతాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా మహి కోట్లలో సంపాదిస్తున్నాడు. బ్రాండ్లు, ఎయిడ్స్, ఆర్మీ ఉద్యోగం ఇలా చాలా చోట్ల ఆయనకు ఆదాయం వస్తుంది.
ట్విట్టర్ డేటాను ఉపయోగించుకొని థ్రెడ్స్ యాప్ ను తయారు చేసినట్లు ఎలాన్ మస్క్ తరపు న్యాయవాది అలెక్స్ స్పిరో మెటా సంస్థకు లేఖ రాశారు. తమ ఉద్యోగస్తులను నియమించుకొని ఈ యాప్ ను క్రియేట్ చేసినట్లు ఆరోపించారు. సరైన వివరణ ఇవ్వకుంటే కోర్టులో దావా వేస్తామంటు లేఖలో హెచ్చరించారు.
బియ్యం చౌకైనది చాలా ముఖ్యమైనది. దీనికి కారణం కూడా ఉంది. ప్రపంచంలోని 300 కోట్ల మంది ఈ బియ్యంపైనే జీవిస్తున్నారు. భారత్తోపాటు ప్రపంచంలోని 6 దేశాల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో బియ్యం ఉత్పత్తి జరగవచ్చని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది.
సందడే సందడి, ఖుషీ ఖుషిగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదిత్య రామ్ దాదాపు పుష్కరకాలం తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ట్విట్టర్కు పోటీగా థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్లేస్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీనిని మెగా సంస్థ రూపొందించింది. కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. త్వరలోనే ఇది ట్వీట్టర్ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలువనుంది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలోపేతం చేయడం కూడా మార్కెట్కు మద్దతునిచ్చాయి. ఇండెక్స్లో బలమైన వాటాను కలిగి ఉన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్కు మద్దతు ఇచ్చాయి.
మంగళవారం నాడు ఆయన భార్య టీనా అంబానీని ఈడీ ప్రశ్నిస్తోంది. దీంతో టీనా అంబానీ ఈడీ ఎదుట హాజరై వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తుకు సంబంధించి ED ఈ విచారణ చేస్తోంది.
భారతీయ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వ్యక్తులకు, సంస్థలకు పన్నుల మినహాయింపు ఇచ్చింది. వీటి గురించి తెలుసుకుంటే పన్ను చెల్లింపుదారులు తమ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఇండియా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 450 పాయింట్లకుపైగా వృద్ధి చెందగా, నిఫ్టీ 19, 300 ఎగువన కొనసాగుతుంది. అయితే అందుకు గల కారణాలెంటో ఇప్పుడు చుద్దాం.