Twitter:ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా మార్పులు చేశాడు. ఈసారి వెరిఫై చేయని వినియోగదారుల కోసం ట్వీట్ పరిమితిని ఫిక్స్ చేశాడు. అతను ప్రవేశ పెట్టిన నియమం ప్రకారం.. ధృవీకరించబడిన వినియోగదారులు 10000 ట్వీట్లను చదివే అవకాశం పొందుతారు, కాని ధృవీకరించబడని వినియోగదారులు 1000 ట్వీట్లను మాత్రమే చూడగలరు. ఈ నిబంధనను తాత్కాలికంగా అమలు చేశారు. కొత్త నిబంధనలకు సంబంధిం...
టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.
వారం చివరి ట్రేడింగ్ సెషన్లో అంటే శుక్రవారం కూడా మార్కెట్ జోరు కొనసాగింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. నేటి వ్యాపారంలో సెన్సెక్స్ 803 పాయింట్ల లాభంతో 64,768 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ నిఫ్టీ కూడా ఈరోజు 19201కి చేరుకోవడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వేగంతో సెన్సెక్స్ గత 3 రోజుల్లో 1800 పాయింట్లు ఎగబాకింది.
జూలై 1 నుండి HDFC లిమిటెడ్, HDFC బ్యాంక్ రెండూ ఒకటిగా విలీనం కానున్నాయి. కలిసి వ్యాపారం చేస్తారు. జూన్ 30న హెచ్డిఎఫ్సి,హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోర్డు మీటింగ్ ఉంటుంది. దీనిలో విలీనం అమలులోకి వస్తుంది.
దేశంలో టమాటాలు,పప్పుల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని దించే ప్రయత్నం చేస్తోంది. టమాటా ధరలు పెరగడాన్ని సీజనల్గా ప్రభుత్వం పేర్కొంటుండగా, వాటి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం త్వరలో పప్పులను దిగుమతి చేసుకోనుంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైయింగ్ కారుకు అమెరికా సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.
Pakistan: పాక్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో తెలిసిందే. నేడు బక్రీద్ పండుగ.. దశాబ్దాల తర్వాత ఈద్ ఉల్-అజా రోజున, చికెన్ కొనడానికి కూడా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) వచ్చే 10 సంవత్సరాలలో రూ. 18,000 కోట్ల నుండి రూ. 20,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనుంది. వాహనాల కోసం CNG రిటైల్ విక్రయం, గృహాలు, పరిశ్రమలకు పైపుల గ్యాస్ను విక్రయించడానికి మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ఒక నివేదిక వెళ్లనుంది.
ప్రస్తుత డిజిటలైజేషన్ యుగంలో దాదాపు ప్రతి ఒక్కరికీ ATM కార్డ్ గురించి తెలుసు. ATM కార్డ్ బ్యాంకింగ్ ప్రక్రియను చాలా సులభతరం చేసింది. నగదు విత్డ్రా చేయడానికి, డిపాజిట్ చేయడానికి మాత్రమే ATM కార్డ్ని ఉపయోగించరు.
హైదరాబాద్ కు నగరానికి చెందిన టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ రెండేళ్ల పాటు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు.
టమాటా ధర జాతీయ వార్తా శీర్షికగా మారింది. దేశంలోని అనేక ప్రదేశాలలో, ఒక కిలో టొమాటో ధర రూ. 100 కి చేరుకుంది. భారతీయ వంటకాల్లో టమాట చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి ఏ కూరగాయ తో వంట చేయాలన్నా, టమాట ఉండాల్సిందే. కానీ, దాని ధర చూస్తే ఆకాశాని అంటుతోంది. ఇలాంటి సమయంలో టమాటల కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా కష్టమైన పనే. మరి అలాంటప్పుడు, టమాటలు పాడవ్వకుండా, పొదుపుగా వాడుకుంటూ, ఎక్కువ కాలం ఎలా నిల్...