మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి ఎన్నో పనులు జరిగాయి. దీని ప్రభావం రైల్వే రంగ సంస్థలపై కూడా పడింది. అటువంటి కంపెనీ షేర్ ధర 1100శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది.
దాదాపు ఏడు నెలల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నేడు కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం లాభాల్లో కొనసాగుతోంది.
ప్రధాని మోడీకి తాను పెద్ద ఫ్యాన్ అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని తనను కోరానని, వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
రూ.2 వేల నోట్లను ఇంటి నుంచే మార్చుకునేందుకు అమెజాన్ సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా ఇంటి నుంచే రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అమెజాన్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ సరికొత్త ప్రయోగం చేయనుంది. త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ 2006లో తమ కంపెనీని ప్రారంభించినప్పుడు వ్యక్తిగత రుణం తీసుకున్నారు. ఆ సమయంలో వారికి బ్యాంకు ఖాతా కూడా లేదు. వారు తమ అనుచరులు -- సునీత, శర్వణ్ సామ్ పొద్దర్ నుండి రుణం తీసుకున్నారు.
మీరు విడాకులు తీసుకున్నట్లయితే లేదా వివాహం తర్వాత వివాహేతర సంబంధం కలిగి ఉంటే, మీరు త్వరలో మీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. భారత్ పొరుగు దేశానికి చెందిన ఒక కార్పొరేట్ కంపెనీ తన HR పాలసీలో దీని కోసం ఒక నియమాన్ని రూపొందించింది. అయితే దీనిపై ఇప్పుడు వివాదం రాజుకుంది.
రోగులకు లేదా వారి కుటుంబాలకు రోజూ చెడు సమాచారం ఇవ్వడం వైద్యులకు అంత సులభం కాదు. అయితే, ChatGPT వంటి AI చాట్బాట్లు ఈ విషయంలో వైద్యులకు సహాయం చేస్తున్నాయి. వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం
ఇటలీలో జరుగుతున్న మిలానో మోంజా మోటార్ షోలో ఇటాలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఎహ్రా(Aehra) కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ కారును పరిచయం చేసింది. ఇది చూసిన పలువురు ఔరా అంటున్నారు. అయితే ఈ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ ఫైర్ టీవీలో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ రానుంది. మీ ఇళ్లను మరింత స్మార్ట్ హోమ్ చేసుకోవాలని కంపెనీ కోరుతుంది. త్వరలో ఇండియాలో కూడా ఏఐ ఫీచర్ రానుందని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఈ రోజు(జూన్ 15న) బంగారం ధరలు దాదాపు 400 రూపాయలు తగ్గాయి. దీంతోపాటు వెండి రేట్లు కూడా దిగువకు చేరాయి. అయితే ఏయే నగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ చుద్దాం.