హిండెన్బర్గ్ నివేదిక తర్వాత కనిష్ట స్థాయిల నుంచి అదానీ గ్రూప్(adani group)లోని స్టాక్ ధరలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో ఏడు కంపెనీల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో చేసిన పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. ఈ సంస్థలో అదానీ స్టాక్ తన హోల్డింగ్ల మార్కెట్ విలువ ఏప్రిల్ నుంచి దాదాపు రూ.5,500 కోట్లు పెరిగినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా వె...
ఇండియాలో టెక్నో కామన్ 20(Tecno Camon 20) సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఫోటోగ్రఫీ-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్లు మే 27న దేశంలో లాంచ్ కానున్నట్లు తెలిపాయి.
DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.
ఒకప్పుడు నగదు కోసమే మాత్రం ఏటీఎం(ATM)కు వచ్చే ప్రజలు ఇకపై లిక్కర్ ఏటీఎంల(Liquor Atms)కు రాబోతున్నారు. బార్ ఏటీఎంలలో బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్ వంటి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ బార్ ఏటీఎంలు ఉండేవి తమిళనాడులోని చెన్నైలో మాత్రమే.
Motorola Edge 30కి సక్సెసర్గా Motorola Edge 40 లాంచ్ చేయబడింది, కొత్తగా ప్రారంభించబడిన Motorola Edge 40 లో 8GB RAM మరియు 256GB ఇన్బిల్ట్ స్టోరేజ్లో ఒకే కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది
వినియోగదారుల సౌలభ్యం కోసం రిలయన్స్ జియో(JIO) కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. జియో రూ. 61 బూస్టర్ ప్లాన్(Booster plan)ను అప్డేట్ చేసింది. ఈ ప్లాన్లోని వినియోగదారులకు(Customers) మునుపటి కంటే ఎక్కువ డేటా అందించబడుతుంది.
రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, గుర్తింపు కోసం తగిన రుజువు చూపించడకుండానే రూ. 2,000 నోట్ల మార్పిడిని ఆర్బీఐ అనుమతించిందని ఈ పిల్ లో పేర్కొన్నారు.
హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకున్నా, ఆయన సినిమాలన్నీ దాదాపు తెలుగులో డబ్ అవుతూనే ఉంటాయి. అందుకే ఆయనకు ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడి(Rs 2000 note exchange) ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియను కొంత సులభతరం చేయడానికి బ్యాంకులు రూ. 2000 కరెన్సీ నోట్లను చిన్న డినామినేషన్లకు మార్చుకోవడానికి ప్రత్యేక కౌంటర్లను కేటాయించాయి. 2000 రూపాయల కరెన్సీ నోట్లను మార్చుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
అన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ లను పెట్టుకుంటారు . దాని కోసం దాదాపు అందరూ సెలబ్రెటీలనే ఎంచుకుంటారు. వారు అయితే, తమ కంపెనీకి పేరు వస్తుందని వారు భావిస్తుంటారు.. అయితే ఇప్పుడు 'ది యువతీ కలెక్షన్' అనే లగ్జరీ బ్రాండ్ ఇప్పుడు మురికివాడలో పెరిగిన ఓ అమ్మాయికి మోడల్గా మారే అవకాశాన్ని కల్పించింది. 14 ఏళ్ల బాలే అందులో విజయం సాధించింది. ఆమె మలిషా ఖర్వా, ఒక లగ్జరీ బ్యూటీ బ్రాండ్ కోసం ఎన్నికైన బాలిక.