Visa For America: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునే వారికి అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ కార్ల జోరు పెరుగుతుంది. ఈవి (EV) కార్లపై స్టార్ హీరోలు మోజు పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ముగ్గురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈవి కార్లు కొనుగోలు చేశారు.
దేశంలోని మొట్టమొదటి వాణిజ్య లిథియం అయాన్ సెల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని బెంగళూరు(Bengaluru)లో నిన్న ప్రారంభించారు. లాగ్9 మెటీరియల్స్(Log9 Materials) బ్యాటరీ-టెక్నాలజీ స్టార్టప్ ఈ మేరకు మొదలుపెట్టింది.
ఢిల్లీలో అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మా కొత్త స్టోర్ కు వినియోగదారులను స్వాగతించడం ఆనందంగా ఉంది. స్టోర్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అరుపులు, కేకలతో హల్ చల్ చేశారు.
అంబానీ(mukesh ambani) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం. ఇక వారి విలాసవంతమైన జీవనశైలి గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన ఈ నెక్లెస్ అంబానీ కోడలు శ్లోకా మెహతా వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ ధరకు ఐదు వందల లగ్జరీ బంగ్లాలు కొన్నట్లే.
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఈవీ స్కూటర్ వచ్చేసింది.ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని ధర పాత ధరకంటే రూ. 30,000 తక్కువే ఉంచింది.
దేశంలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల ఆదాయాల నివేదికలు రానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock market) సోమవారం నష్టాలను చవిచుశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) 520 పాయింట్లు కోల్పోవగా, నిఫ్టీ(nifty) 121 పాయింట్లు నష్టపోయింది.
అంబానీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరారు. అనంత్ అంబానీతో రాధికకు నిశ్చితార్థం ఎప్పుడో జరిగింది. వీరిది ప్రేమ వివాహం అనే విషయం మీకు తెలుసా? మరి వీరి ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం.
ఇండియాలో నిన్నటితో పొల్చుకుంటే ఏప్రిల్ 15న పసిడి ధరలు(gold rates) రూ.700కుపైగా తగ్గాయి. దీంతోపాటు వెండి కూడా రూ.1500 తగ్గింది. ఈ నేపథ్యంలో గోల్డ్, వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేసేందుకు మే 1 నుంచి తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ శుక్రవారం తెలిపింది. వేరియంట్, మోడల్ ఆధారంగా గరిష్ట పెరుగుదల 0.6 శాతంగా ఉంటుందని దేశీయ ఆటో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
వాట్సప్ నిత్యం ప్రజలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో మూడు ఫీచర్లను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.