ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్మెంట్ బృందం అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని, మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది.
చైనాకు చెందిన బైడు కంపెనీ ఎర్నీ బాట్ చాట్ జీపీటీని ఆవిష్కరించింది. లాంచింగ్ కార్యక్రమంలోనే నెగిటివ్ వచ్చింది. ఎక్కువ మంది లేకపోవడం, ప్రీ రికార్డెడ్ వీడియోలు పొందుపరచడంతో నెగిటివ్ వెళ్లింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి.
ప్రఖ్యాత చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్తో ‘జెల్లీ స్టార్’ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్ అని కంపెనీ పేర్కొంది.
తాము తీసుకున్న నిర్ణయం ఫలితం ఇంత స్పీడ్ గా వస్తుందన్న ఆలోచన ఆర్బీఐ(RBI)కి బహుషా ఉండకపోవచ్చు. ఈ కారణంగానే ఆర్బీఐ సామాన్యులకు 4 నెలలకు పైగా సమయం ఇచ్చింది. అవును. కానీ రూ.2000 నోట్లకు సంబంధించి వచ్చిన తాజా నివేదిక నిజంగా షాకింగ్ అనే చెప్పవచ్చు. అసలు అందేటో ఇప్పుడు చుద్దాం.
మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి ఎన్నో పనులు జరిగాయి. దీని ప్రభావం రైల్వే రంగ సంస్థలపై కూడా పడింది. అటువంటి కంపెనీ షేర్ ధర 1100శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది.
దాదాపు ఏడు నెలల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నేడు కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం లాభాల్లో కొనసాగుతోంది.
ప్రధాని మోడీకి తాను పెద్ద ఫ్యాన్ అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని తనను కోరానని, వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.