ఆన్లైన్ సేల్ సీజన్ ప్రారంభమైంది. మొదట ఆగస్ట్ 15... ఆ తర్వాత రక్షాబంధన్ ఆపై దసరా-దీపావళి. ఈ సందర్భంగా ప్రతి ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లు ఆఫర్ల వర్షం కురిపిస్తాయి.
LIC ఆధార్ శిలా పథకం నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ పథకంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కేవలం మహిళలు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఈ పాలసీ మెచ్యూరిటీపై, పెట్టుబడిదారుడు నిర్ణీత మొత్తాన్ని పొందుతారు.
ఆగస్టు 4తో ముగిసిన వారంలో BSE సెన్సెక్స్ 439 పాయింట్లు( 0.66 శాతం) పడిపోయి 65,721 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు( 0.7 శాతం) క్షీణించి 19,517 పాయింట్ల వద్ద ముగిసింది. వారంలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో హీరో మోటోకార్ప్, ఎస్బిఐ, అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి.
కొన్ని చోట్ల టమాట ధరల్లో ఉపశమనం లభించినా.. ఉల్లి ధర కూడా త్వరలో పెరుగుతుందన్న వార్తలు సామాన్యుల గుండెల్లో గుబులుపెట్టిస్తోంది. ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఓ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.28 నుంచి రూ.32 వరకు ఉంది.
ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆక్టోబర్ 31 వరకు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 'బ్లాక్స్టోన్' సిప్లాలో ప్రమోటర్ కి చెందిన 33.47 శాతం వాటాను కొనుగోలు చేయడానికి వచ్చే వారంలోగా నాన్-బైండింగ్ బిడ్ వేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
కొందరు పాలు అమ్మేందుకు ఆవుల పెంపకం చేస్తుంటే, కొందరు గేదెల వ్యాపారం చేస్తుంటారు. దేశంలో పాలు, దాని ఉత్పత్తులను విక్రయించడం ద్వారా చాలా మంది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఆవు పేడను అమ్మి ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు. అతని గురించి తెలుసుకుందాం..
మీకు ఐటీ రిఫండ్ వచ్చిందంటూ మెసేజ్ వచ్చిందా? దాంతో పాటు బ్యాంక్ ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్ పంపుతున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
మార్కెట్లోకి 10 వేల రూపాయలకే సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Redmi 12..5G మోడల్ ఈ మేరకు పలు ప్రత్యేక ఫీచర్లతో లభ్యమవుతుంది. పలు వేరియెంట్లలో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.
కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.