ఆన్లైన్ షాపింగ్ లవర్స్ కోసం ఫ్లిప్కార్ట్లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. నవంబర్ 28 వరకు ఈ క్రేజీ సేల్ కొనసాగనుంది. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు ఉన్నాయి. Samsung Galaxy S24 5G అసలు ధర రూ.74,999 ఉండగా, ఇప్పుడు దాన్ని కేవలం రూ.40,999కే కొనుగోలు చేయవచ్చు. Poco M7 5G వంటి 5G ఫోన్లు కూడా రూ.10,000 లోపు అందుబాటులో ఉన్నాయి.