దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 62 పాయింట్లు తగ్గి 25,952కు చేరింది. సెన్సెక్స్ 185 పాయింట్లు నష్టపోయి 84,764 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.88.70గా ఉంది.
Tags :