స్టేట్ బోర్డుల పరిధిలోని స్కూళ్లు CBSEకి మారుతున్నాయి. TGలో 5 ఏళ్లలో 113 స్కూళ్లు మారగా.. APలోనూ అదే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే వెయ్యి స్కూళ్లలో CBSEని ప్రవేశపెట్టింది. NCERT సిలబస్ బోధన వల్ల JEE, NEET సహా పోటీ పరీక్షలకు మేలని పేరెంట్స్ ఈ స్కూల్స్ వైపు మొగ్గుతున్నారు. దీంతో యాజమాన్యాలూ అటే మారుతున్నాయి. దేశంలో CBSE స్కూళ్లు 31,879 ఉండగా APలో 1,495, T6లో 690 ఉన్నాయి.