• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కేసీఆర్ మార్క్ రాజకీయం.. గవర్నర్ ప్రసంగం లేనట్టే

తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పర్యటనలకు అధికార యంత్రాంగం సహకరించడం లేదు. దీనిపై తరచూ ఆమె మీడియా ముందు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రస్తావి...

January 22, 2023 / 10:20 AM IST

ఆడవాళ్లు వద్దంటే వద్దే.. కేరళ హైకోర్ట్ సంచలన ప్రకటన

మహిళలపై నేరాలను అరికట్టడంలో న్యాయస్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అబలలకు అండగా కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు ఉండడంతో కొద్దోగొప్పో మహిళలపై అఘాయిత్యాలు అదుపులో ఉన్నాయి. తాజాగా కేరళ ఉన్నత న్యాయస్థానం సంచలన ప్రకటన చేసింది. పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ మాదిరి నో మీన్స్ నో (వద్దంటే వద్దు) అని కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మహిళ లేదా బాలిక వద్దంటే వద్దు అనే అర్థమని, దీన్ని పుర...

January 22, 2023 / 08:36 AM IST

అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్

ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం...

January 22, 2023 / 08:23 AM IST

21 సీట్లు దాటితే రాజీనామా.. నాగం గెలిస్తే రాజకీయ సన్యాసం

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పటి నుంచే రాజకీయం రసకందాయంగా మారింది. పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకట...

January 22, 2023 / 07:46 AM IST

నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు కలిసొస్తుంది

మేషం మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధు ప్రీతి అధికంగా ఉంది. మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనిలో సఫలీకృతమవుతారు. ఒక శుభవార్త వింటారు. ఈ రోజు మీరు గో సేవ చేస్తే ఫలితం దక్కుతుంది. వృషభం ఈ రాశివారు కీలకమైన పనులను నేడు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. మొహమాటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటిస్తే మేలు. ఈ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ...

January 22, 2023 / 07:06 AM IST

సూర్యుడిపై భారీ మచ్చ..గుర్తించిన భారత సోలార్

భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్పాట్ కు ఏఆర్3190 అనే నామకరణం చేసింది. సూర్యుడి ఉపరితలంపై ఉండే నల్లటి భాగాలే మచ్చలుగా కనిపిస్తాయని, వాయువులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలుగా తయారవుతాయని న...

January 21, 2023 / 09:43 PM IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు వేళాయే.. ఎప్పుడంటే..?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై శనివారం ముఖ్యమంత్ర...

January 21, 2023 / 08:41 PM IST

రాములోరి పాదాల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా: రేవంత్ రెడ్డి

హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భద్రాచలం రాముల వారి సన్నిధి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీభవన్ లో శనివారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర సీనియర్ నాయకులతో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రపై చర్చించారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభిం...

July 3, 2023 / 10:08 AM IST

పార్టీలో ఆయన వద్దు.. సస్పెండ్ చేయండి: కొండా సురేఖ

తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. నిన్న అంతా ఒకే అనుకుంటే తెల్లారే గాంధీభవన్ లో వివాదం రాజుకుంది. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేస్తున్న కోమటిరెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి కోమటిరెడ్డి కారణమని...

January 21, 2023 / 04:05 PM IST

దక్కన్ షాపింగ్ మాల్‌లో కాలిన మృతదేహం లభ్యం

దక్కన్ షాపింగ్ మాల్‌లో కాలిన మృతదేహన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (శనివారం) గుర్తించారు. మొదటి అంతస్తు వెనకభాగంలో అది కనిపించిందని తెలిపారు. మాంసపు ముద్దలు కూడా ఉన్నాయన్నారు. వాటిని మెడికల్ టెస్ట్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామన్నారు. డీఎన్ఏ చేసిన తర్వాత చనిపోయింది ఎవరో తేలే అవకాశం ఉంది. మరో ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఆనవాళ్ల కోసం గాలింపు చేపడుతున్నారు. వేడి వల్ల ఆటంకం కలుగుతుంది. ఈరోజు ఉదయం ఇంజ...

January 21, 2023 / 04:08 PM IST

యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం

స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, తనపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని రష్మీ తెలిపింది. ప్రమీల మిశ్రా భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తన వెంట ఉంటాయంది. తన గ్రాండ్ మదర్ ను తలచుకుంటూ రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ కామెంట్స్ [&hel...

January 21, 2023 / 04:08 PM IST

బట్టలు వేసి స్విచ్చాన్ చేయగా.. ఒక్కసారిగా పేలిన వాషింగ్ మెషీన్

విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.. మంటలు వ్యాపించాయి. ఇంటి బయట పార్క్ చేసిన కారు కూడా పగిలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ క...

January 21, 2023 / 03:58 PM IST

15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్

నేడు న్యూజిలాండ్ తో టీమిండియా రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ లో భారత పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. కేవలం 15 పరుగులకే 5 వికెట్లను పడగొట్టారు. పేసర్ మహ్మద్ షమీ న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.   మొత్తంగా ఇప్పటి వరకూ మహ్మద్ షమీ 3 వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ ఒకటి, పాండ్యా చెరో వికెట్ ను పడగొట్టారు. […]

January 21, 2023 / 03:28 PM IST

అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండ...

January 21, 2023 / 03:40 PM IST

రాముడు వైన్ తాగేవాడు.. కేఎస్ భగవాన్ వివాదాస్పద కామెంట్స్

రాముడిని మన దేశం దేవుడుగా కొలుస్తుంది. అలాంటి రాముడిపై హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో… ఆయనపై రాముడి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రాముడు ప్రతిరోజూ తన భార్య సీతతో కలిసి మధ్యాహ్నం వైన్ తాగేవాడు అంటూ హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్...

January 21, 2023 / 01:23 PM IST