బాధితురాలు ఆరోపణల నేపథ్యంలో సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మట్టెవాడ పోలీసులు సైఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువారం రూపకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తేనీటి విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు.
చదువు పూర్తయిన వెంటనే విశాల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని విశాల్ చనిపోవడం అతడి స్నేహితులను విషాదంలో ముంచింది. తమతో ఎప్పుడూ కలిసి సరదాగా ఉండే విశాల్ ఇలా ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేకపోతున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసు కొట్టేయాలన్న వాదనకు హైకోర్టు నో చెప్పింది.
తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.
ప్రకృతి విలయతాండవం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు టర్కీ(Turkey), సిరియా(Syria)లో భూకంపం(Earthquake) సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా ఇండోనేషియా(Indonasia)లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి విషాదంలో మునిగాడు.
నెట్టింట ఓ పాకిస్తాన్ పౌరుడి వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే... షెహబాజ్ ప్రభుత్వంపై విరుచుకు పడి, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ (Pakistan)కు నాయకత్వం వహించి ఉంటే పౌరులు కనీసం సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారని ఓ పౌరుడు చెప్పాడు.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు.
high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.