ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) మంగళ వారం భావోద్వేగానికి గురయ్యారు. రంగమార్తాండ (Rangamarthanda Movie) ప్రెస్ మీట్ లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రంగమార్తాండ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసారు. పంచాంగ శ్రవణంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. సుబ్బరాయ సోమయాజులు గారు పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత జగన్ దంప...
సాహసోపేతమైన, సమయానుకూల చర్య... పాము కాటుకు గురైన (cobra bite) తన తల్లిని ఓ కాలేజీ విద్యార్థిని కాపాడిన సంఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు ప్రాంతంలో జరిగింది.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు (Telugu Desam Party MLAs) స్పీకర్ పైన దాడి (Attack on Speaker) చేస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పత్రిక సాక్షిలో (Sakshi News Paper) ఫోటో వేశారని, అందులో రాజమహేంద్రవరం (Rajahmundry City Assembly constituency) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ (MLA Adireddy Bhavani) కూడా ఉన్నట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని, సోమవారం నాటి సభకు భవానీ హాజరు కూడ...
ఢి ల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు భూమి కంపించింది (delhi earthquake news). ప్రకంపనలు (tremors in Delhi, North India) రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.6గా నమోదయింది. నివేదికల ప్రకారం భూకంప కేంద్రం ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో (epicenter of the earthquake was the Hindu Kush region ...
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఫీర్జాదిగూడ క్యూ న్యూస్ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసులు కొద్ది గంటలు వేచి చూసిన తర్వాత లోనికి ప్రవేశించి, అక్కడే ఉన్న తీన్మార్ మల్లన్న, విఠల్ లను అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ ను ఇంటి వద్ద తీసుకున్నారు.
Kavita on mobiles:ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) విచారణ మూడో రోజు కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను సుధీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే ముందు మీడియాకు కవిత (kavitha) కొన్ని మొబైల్స్ చూపించారు. సౌత్ గ్రూపును మెయింటెన్ చేసిన కవిత (kavitha) .. మొబైల్స్ (mobiles) ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది.
కరడు గట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల పైన కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణ శిక్షను అమలు చేయడానికి మరి...
భారత్ లో ఉద్యోగుల వేతనాలు (Average Salary Hike in India) 2023 ఏడాదిలో సగటున 10.2 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రొఫెషనల్ సర్వీసులు అందించే సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) తెలిపింది. గత ఏడాది ఇది 10.4 శాతంగా ఉందని వెల్లడించింది.
Telangana high court:మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థకు తెలంగాణహైకోర్టులో (Telangana high court) ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్లో (andhra pradesh) మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ఏపీ సీఐడీ (ap cid) ఇటీవల తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో మార్గదర్శి చైర్మన్ రామోజీరావు (ramoji rao), ఎండీ శైలాజా కిరణ్ (sailaja kiran) తెలంగాణ హైకోర్టును (high court) ఆశ్రయించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ అధికారులు ఎనిమిది గంటలుగా విచారిస్తున్నారు.
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో ఆరోపణలు చేసిన విపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ (Paper Leak) సర్వ సాధారణంగా జరిగేవే అంటూ దీనిని తేలిగ్గా కొట్టి పారేసే ప్రయత్నం చేశారు.