Rapaka varaprasad:దొంగ ఓట్లతో గెలిచానని కామెంట్ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka varaprasad) యూ టర్న్ తీసుకున్నారు. అబ్బే తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంచేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి (Andhra Pradesh) జగనోరా (Jagan virus) వైరస్ పట్టిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (telugu desam party national secretary) నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.
తెలంగాణ తిరుమలగా యాదాద్రి (Yadadri Temple Development Authority -YTDA) ఆలయం వెలుగుతోంది. తిరుమల తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రోజుకు కనీసం 10 వేల నుంచి 30 వేల మధ్య భక్తులు వస్తుండగా.. వారాంతాల్లో 75 వేలకు చేరుతోంది.
Kotamreddy giridhar:కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotamreddy giridhar) టీడీపీలో చేరడంతో నెల్లూరు టీడీపీలో చిచ్చురేపింది. ఆయన పార్టీలో చేరికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (sridhar reddy) సోదరుడే గిరిధర్ రెడ్డి.. ఆ తర్వాత శ్రీధర్ (sridhar) కూడా పార్టీలో చేరతారు.
Corona in Hyderadad:కరోనా వైరస్ (coronavirus) మళ్లీ కోరలు చాపుతున్నట్టే అనిపిస్తోంది. చాపకింద నీరులా కేసులు మళ్లీ వెలుగుచూస్తున్నాయి. కరోనా.. ఇన్ ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఒకేలా ఉండటం.. వాతావరణం మార్పు నేపథ్యంలో కొందరు టెస్ట్ చేసుకోగా.. ప్రతీ 10 మందిలో ఇద్దరు లేదంటే ముగ్గురికి పాజిటివ్ వస్తోంది.
1990లలో తెలుగు దేశం పార్టీలో లక్ష్మీ పార్వతి వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల కొండ అపవిత్రం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు జగన్ ఒక్క చాన్స్ అడిగారా అని నిలదీశారు.
కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వృద్ధ మహిళను వేధించిన డిస్కమ్ స్టాఫర్స్ ను సస్పెండ్ (staffers of a power distribution company were suspended) చేశారు. బిల్లు వసూలు (Power Bill) చేసేందుకు పద్ధతి ఉంటుంది.
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భక్తులు ఎక్కడి వారు అనేది వివరాలు తెలియాలి. మృతులు, క్షతగాత్రులు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి మీడియా చెబుతున్నది.
అందరి అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో (Manifesto) రూపొందిస్తాం. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దాం’ అని కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు.
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీ(Rahul gandhi)పై ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ఢిల్లీలోని లుటియన్స్ అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ హౌసింగ్ కమిటీ కోరింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది.
ఆర్బీఐ(RBI) ప్రకటించిన ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండగల ప్రకారంగానే సెలవులు(Holidays) ఉంటాయి. దేశ వ్యాప్తంగా చూస్తే అన్ని బ్యాంకు(Banks)లకు కూడా పబ్లిక్ హాలిడేస్(Public Holidays) మాత్రం కామన్గానే ఉంటాయని బ్యాంకు కస్టమర్లు(Bank Customers) గమనించాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులు ఏవో ఇప్పుడు చూద్దాం.