లీకేజీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారి శ్రీనివాస్ కేటీఆర్ బావమరిదికి స్నేహితుడు. దీంతోనే అర్థమవుతోందని కేసు ఎటు వెళ్తుందో. నిజనిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.
ఆస్ట్రేలియా(Australia)తో నేడు జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా(Team India) ఘోర పరాజయాన్ని పొందింది. మొదటి వన్డే మ్యాచ్ ఘన విజయం సాధించిన భారత్ రెండో వన్డేలో చతికిలపడింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 26 ఓవర్లలోనే 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మార్చి 11న కవిత ఈడీ(ED) విచారణకు కూడా హాజరైంది. అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు రమ్మంటూ ఈడీ నోటీసులిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఈడీ(ED) సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అయితే సుప్ర...
ఆస్ట్రేలియా(Australia), టీమిండియా(Team India) మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలుపొందింది. నేడు రెండు వన్డే మ్యాచ్ విశాఖలో జరుగుతోంది. ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ భారత్ బాగా కలిసొచ్చిన మైదానం. అయితే నేడు జరుగుతోన్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ల జోరుకు భారత్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 117 పరుగులకే టీమిండియా(Team India) ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్...
ఈరోజు విశాఖ(Visakhapatnam)లో భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వేగవంతంగా చర్యలు తీసుకుని ఆటను ఆరంభించేలా చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా(ntr district) తిరువూరు(tiruvuru)లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేని అన్నారు. మరోవైపు ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నా కూడా వారి పిల్లల చదువు బాధ్యత తమ ప్రభుత్వానిదేన...
నోకియా కంపెనీ ఇండియా(indian market)లో "మ్యాజిక్ బాక్స్"గా పిలువబడే సరికొత్త Nokia C99 స్మార్ట్ఫోన్తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, క్వాల్కామ్ హై-ఎండ్ SoC, స్నాప్డ్రాగన్ 8 Gen 2 వంటి ఫీచర్లు దీనికి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ స్మార్ట్ఫోన్ 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలిసింది.
RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన అనేకమందిలో ప్రభుదేవా(Prabhu Deva) కూడా ఒకరు. ఈ సందర్భంగా RRR టీం జట్టు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నానని ఆ బృందానికి అభినందనలు తెలియజేశారు. దీంతోపాటు నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసి ప్రభుదేవా ప్రేమ్ రక్షిత్(prem rakshit)ను ప్రశంసిస్తున్నానని వెల్లడించారు.
ఏపీలోని విశాఖ(Visakhapatnam)లో భారత్-ఆస్ట్రేలియా(india vs australia) మధ్య జరగనున్న రెండో వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో చిరుజల్లులు(rain) కురుస్తున్న క్రమంలో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ తో(Fans are tension) పాటు అధికారులు కూడా వేచిచూస్తున్నారు.
TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
ఉన్నది ఒకటే జిందగీ సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజా మల్లిరెడ్డి(Himaja Mallireddy) తన బాడీ షేమింగ్ గురించి ఓ డైరెక్టర్(director) సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన రెండు కళ్లు పెద్దవిగా లేవని, తాను అబ్బాయిల మాదిరిగా నడుస్తాయనని ఓ దర్శకుడు అన్నట్లు వెల్లడించింది. ఆ క్రమంలో తాను చాలా ఏడ్చానని తెలిపింది.
దక్షిణ ఈక్వెడార్(Ecuador), ఉత్తర పెరూ(Peru)లో శనివారం బలమైన భూకంపం(earthquake) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 380 మందికిపైగా గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది(rescue employees) ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్(question papers print) చేస్తున్నారో చెప్పగలరా అని ఒక విద్యార్థి(student) తనను అడిగిన విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai Soundararajan) ప్రస్తావించారు. ఇది గతంలో జోక్ కానీ ప్రస్తుతం వాస్తవమని గవర్నర్ వెల్లడించారు.
మహిళల ప్రీమియర్ లీగ్(wpl 2023)లో శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)ను ఓడించింది. అయితే సోఫీ డివైన్ కేవలం 36 బంతుల్లో 99 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ సులువుగా విజయం సాధించింది.