Turmeric board:నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు రైతుల నుంచి నిరసన తప్పడం లేదు. పసుపుబోర్డుకు సంబంధించి వినూత్న రీతిలో ఆందోళనను తెలిపారు. ప్లెక్సీ ఏర్పాటు చేసి మరీ తమ గోడును వెల్లబోసుకున్నారు.
జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గురువారం సాయంత్రం జడ్జి ఎదుట హజరు పరచగా, రిమాండ్ విధించేందుకు నిరాకరించారు.
NRI arrest: జగన్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!
జగన్ ప్రభుత్వం మొండి అమరావతిని అణచివేసేందుకు చూస్తోంది. ఇలా అరాచక ప్రభుత్వంతో రైతులు రోజులు.. నెలలు.. సంవత్సరాలుగా పోరాడుతూ ఉద్యమాన్ని వీడలేదు. వారి సంకల్పం ముందు ఏదీ పని చేయడం లేదు.
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నేడు శుక్రవారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ పట్టాభిషేకం కోసం గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలులో భద్రాచలం క్రాస్ రోడ్డు చేరుకొని, అక్కడి నుండి ఉదయం భద్రాచలం వచ్చారు.
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం దేవుడి ఉత్సవాలను రద్దు చేయడం దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు వద్దు అని హితవు పలికారు.
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి కేటీఆర్(KTR) కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా అనేక అంశాలను ఇవ్వకుండా దాటేశారని గుర్తు చేశారు. అలాంటి క్రమంలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం..ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ వేదికగా KTR ఆరోపణలు చేశారు.
వేణు ఎల్డండి దర్శకత్వం వహించిన బలగం(Balagam) మూవీ ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డుల(Los Angeles awards)ను గెల్చుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, సినిమాటోగ్రఫీ విభాగంలో వేణు ఎల్డండి, ఆచార్య వేణు ఆవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక ఇడ్లీ(idlis) ప్రేమికుడు ఏడాది కాలంలో ఇడ్లీల కోసం కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ(swiggy) గురువారం అతని వివరాలను వెల్లడించింది. అతను సగటును రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్లతో సహా ...
ఏపీ రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) హోంమంత్రి అమిత్ షా(amit shah), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, దీంతోపాటు ప్రాజెక్టు ఖర్చులను రీయింబర్స్మెంట్ చేయాలని, ఇతర ఆర్థిక అభ్యర్థనలను సీఎం జగన్ కోరారు.
స్టార్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) గురువారం తన 10వ తరగతి మార్కు షీట్కి(10th class marks sheet) సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియా(social media)లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ మార్క్స్ మోమో నెట్టింట చక్కర్లు కోడుతుంది. అయితే కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో మీరు కూడా ఓసారి తెలుసుకోండి మరి.
రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ మద్దతుగల జియో(jio) నుంచి సరికొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. JioFiber “బ్యాక్-అప్ ప్లాన్” జియో రూ.198కే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త ప్లాన్ వినియోగదారులకు అపరిమిత 10 Mbps డేటాను అందించనున్నట్లు వెల్లడించింది.
మీకు ఇడ్లీ అంటే ఇష్టమా? మీ ఆహారంలో ఎక్కువగా ఇడ్లీ వంటకాన్ని తింటున్నారా? ఇడ్లీ భోజనంలో భాగంగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.