అమరావతి రాజధాని అంటే 29 గ్రామాలకు సంబంధించినది కాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలందరిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడు ఎందుకు కాదో సీఎం జగన్ చెప్పాలి
మస్కిట్ కాయిల్స్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు పీల్చడం వలన వాళ్లు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం (post-mortem) నివేదిక వస్తేనే కానీ వారి మరణం వెనుక రహాస్యం (Secret) తెలియనుంది.
Mekapati v/s chejarla:మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrasekar reddy) వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి (chejerla subbareddy) మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. సవాల్- ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది.
లేఆఫ్ లు (Lay offs) ప్రకటిస్తున్న వేళ తన ఉద్యోగం (Job) కూడా ఊడిపోతుందని ఆందోళన చెందుతుండేవాడు. ఒత్తిడిని టెకీలు జయించలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో బాధిత కుటుంబాలు తీరని శోకంలో మునుగుతున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇంటికో రాముడు తనను గెలిపించినట్లుగా భావిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లోను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఓ రాముడు వచ్చి కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు ఈటెల రాజేందర్.
Tspsc paper leak:తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సినిమా సెన్సార్ బోర్డుకు (Censor Board) సంబంధించిన ఉత్తర్వులను బహిర్గతపర్చారు. ఆ నిబంధనల్లో అలాంటిదేమీ లేదని గుర్తు చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం చేసిన సంఘటనపై చాలా మంది ఖండిస్తున్నారు. కాగా ఈ సినిమా హీరో శింబు స్పందించారని సమాచారం. ఆ సంచార జాతి కుటుంబాన్ని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తున్నది.
కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏపీబీ - సీ వోటరు ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
అతి పురాతనమైన ఆ బావి దాదాపు 50 అడుగుల లోతు ఉంది. ఈ బావిని 40 ఏళ్ల కిందట మూసేశారు. పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి ఉంచారు. అధిక బరువు ఉండడంతో ఒక్కసారిగా అది కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అఖండ హిందూ రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు, అభిమానులతో సంకల్పం చేయించారు.
వాయనాడ్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వలేదని కేఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అయితే ఈయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కాదు.