పూనం ఆర్ట్ అకాడమీ ద్వారా Instagramలో భాగస్వామ్యం చేయబడిన ఓ వీడియోలో ఇద్దరు మహిళలు వృత్తం గీస్తున్నట్లు చూపబడింది. అనుకోని విధంగా అది 3డీ ఆర్ట్ అయిపోయింది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ మునుపెన్నడూ లేని సరికొత్త ఫీచర్లతో భారత్ లో త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం మొబైల్ ఫీచర్లు స్మార్ట్ ఫోన్ ప్రేమికులను అలరిస్తున్నాయి. OnePlus 11 5G యొక్క కొత్త మార్బుల్ ఒడిస్సీ వేరియంట్ ధర భారతదేశంలో రూ.64,999.
ఈరోజు(horoscope today 26th may 2023 telugu) రాశి ఫలాల్లో కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) తల్లిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ ప్రబోధకుడు కేఏ పాల్ (KA Paul) పరామర్శించారు. ఆమె చికిత్స పొందుతున్న కర్నూలులోని (Kurnool) ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా పాల్ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కే...
వివిధ నియామక పరీక్షల మధ్య వ్యవధి ఉండాలనే నిబంధన పాటించడం లేదని అభ్యర్థులు వాదిస్తున్నారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ ఈ పిటిషన్ విషయంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అయితే పరీక్ష నిర్వహణపై మాత్రం స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
కాస్త నమ్మాం అనుకుంటే చాలు ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మనలో చాలా మంది కూడా ఎవరైనా నమ్మకంగా నాలుగు మాటలు చెబితే వెంటనే వారు ఎవరు అనేది కూడా ఆలోచించకుండా నమ్మేస్తాం. ఇక సెలబ్రెటీల పేర్లు చెబితే గుడ్డిగా నమ్మేస్తాం. అలా నమ్మేవారిని మోసం చేసేవాళ్లు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు.
ఓ గూడ్స్ ట్రైన్ ఆకస్మాత్తుగా పట్టాలు తప్పంది. ఈ సంఘటన ఓడిశాలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ప్రాంతాల్లో ప్రయాణించే రైళ్లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. ఒడిశా ఛత్రపూర్-గంజాం రైల్వే స్టేషన్ల మధ్య ఈ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సిబ్బంది చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ...
వివాదంలో చిక్కుకున్న మళ్లీ పెళ్లి సినిమా ఈ సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్ తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని రమ్య రఘుపతి ఆరోపణ మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టును కోరిన రమ్య రఘుపతి ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది రేపు విడుదల కానున్న మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత కనిష్ట స్థాయిల నుంచి అదానీ గ్రూప్(adani group)లోని స్టాక్ ధరలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో ఏడు కంపెనీల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో చేసిన పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. ఈ సంస్థలో అదానీ స్టాక్ తన హోల్డింగ్ల మార్కెట్ విలువ ఏప్రిల్ నుంచి దాదాపు రూ.5,500 కోట్లు పెరిగినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా వె...
మిల్క్ బ్యూటీ అదితి రావ్ హైదరి(Aditi Rao Hydari) తాజాగా కేన్స్ వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఫొటో షూట్లో దిగిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. వాటని చూసిన హీరో సిద్ధార్థ్ తోపాటు నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్లు చేశారు. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారో ఇక్కడ చుద్దాం.
మొన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ.. నిన్న శరత్ బాబుపై అసత్య వార్తలు (Fake News) ప్రసారం చేసిన కొన్ని సోషల్ మీడియా చానల్స్ (Social Media Channels) తాజాగా సీనియర్ హాస్య నటుడు సుధాకర్ బేతాపై (Sudhakar Betha) అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అతడి ఆరోగ్యం విషమంగా ఉందని.. చనిపోయారంటూ కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నాయి. తమ వ్యూస్, తమ చానల్ పాపులారిటీ కోసం బతికి ఉన్న వ్యక్తులనే చనిపోయి...
IPL 2023లో నిన్న జరిగిన లాస్ట్ ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) జట్టు లక్నో(LSG)ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన క్వాలిఫైయర్ 2కు ముంబై జట్టు సిద్ధంగా ఉంది.
తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి EAMCET 2023 ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86 శాతం అర్హత సాధించారు. జూన్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనుంది. ఈ ఫలితాల్లో మొదటి ర్యాంక్ అనిరుథ్ సనపల్లు, సెకండ్ మనీందర్ రెడ్డి, మూడో ర్యాంక్ చల్లా రమేష్, నాలుగో ర్యాంక్ అభినిత్ మంజేటి, ఐదో ర్యాం...
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi international airport)లో భారీగా డ్రగ్స్(drugs) దొరికింది. ఇద్దరు కామెరూన్ దేశస్థుల నుంచి రూ.47.75 కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లేటుగా పడుకుని లేటుగా నిద్ర లేవడం ద్వారా మీకు ఈ సమస్యలు రావచ్చని Dr Naveen Kumar చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.