ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవి ఎలా ఉన్నాయో ఇప్పడు చుద్దాం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్లో ఈ సినిమాల షూటింగ్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాలు కంప్లీట్ అవగానే పూర్తి స్థాయిలో పొలిటికల్గా బిజీ కానున్నారు పవర్ స్టార్. కానీ ఇప్పుడు పవన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ రూమర్ వైరల్గా మారింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
రాష్ట్రంలో ఎండలు దంచికోడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న వడబెబ్బ(sunstroke) కారణంగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు.
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా లాగే 'ది కేరళ స్టోరీ(The Kerala Story)' సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా బక్సాఫీస్ దగ్గర దూసుకుపోతునే ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా డైరెక్ట్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని రాజమండ్రిలో మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, పార్టీ జెండా ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రెండు రోజులు కొనసాగనుంది.
సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడ్డారని విమర్శించారు.
ఫొటోలకు ఫోజులివ్వమంటే మనుషులే సరిగ్గా వినిపించూకోరు. అలాంటిది కుక్కలు ఫొటోలకు అందంగా ఫోజులివ్వడం అంటే మాములు విషయం కాదు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం అమెరికాలో జరిగింది.
కారులో ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ చేయించుకుంటే, అది కూడా పలు తక్కువ ధరతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నట్లయితే అవి ప్రమాదానికి కారణమవుతాయని Mahindra సంస్థ ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో తెలిపింది.
మే 27న న్యూఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకావడం లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం విధి నిర్వహణలో లోపమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రేవంత్రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) లీగల్ నోటీసులు పంపింది. ORR లీజుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది.
జూన్ 26, 2023 నుంచి YouTube స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఆ తేదీలో ఇప్పటికే లైవ్లో ఉన్న స్టోరీలు ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయని YouTube గురువారం బ్లాగ్పోస్ట్లో తెలిపింది.