మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ బాలు(Suresh Balu) ధనోర్కర్ కన్నుమూశారు. కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాలు ధనోర్కర్ ఢిల్లీ ఎన్సీఆర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతని వయసు 47 సంవత్సరాలు. సురేష్ బాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన ఏకైక ఎంపీ. సురేష్ బాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతిని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ys jagan mohan reddy) ప్రభుత్వం అధికారం చేపట్టి నేటితో నాలుగేళ్లు. ఈ సందర్భంగా ఏపీలో జగన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ఇప్పుడు చుద్దాం.
జూబ్లీ హిల్స్లో Xora నైట్ క్లబ్లో వినూత్నంగా జంతువులను బంధించి పార్టీ జరుపుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి వన్యప్రాణులను అదుపులోకి తీసుకుని అటవీ అధికారులకు అందించారు.
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు వైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆకర్షితులయ్యాయి. బలంగా ఉన్న ఆ ఇద్దరినీ తమ జట్టులో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వారిద్దరూ బీజేపీలో చేరడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల(cesarean operations) గురించి కీలక విషయం బయటకొచ్చింది. సిజేరియన్ ఆపరేషన్లలో 2021-22లో 55.53 శాతంతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలో ఈ సగటు కేవలం 23.29 శాతం ఉండటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) అధికారులు వెల్లడించారు.
బళ్లారి నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మైసూరు సందర్శనకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం(10 Died) చెందారు.
సునిశిత్(Sunishith) మాటలు విన్న తారక్ ఫ్యాన్స్(NTR Fans) అతనిని వెతికి మరీ పట్టుకుని కాస్త డిఫరెంట్గా పనిష్మెంట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటానికి సునిశిత్తో హారతి ఇప్పించి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అగ్నీవీర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైనవారికి నవంబర్ నెల నుంచి శిక్షణ ఉంటుంది. వీరికి మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాదిలో రూ.33 వేలు, మూడో ఏడాదిలో రూ.35,500, నాలుగో ఏడాదిలో రూ.40 వేలు వేతనంగా ఇవ్వనున్నారు.
తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో(Manifesto)ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.