ఇండియన్ పోస్ట్ తమ ఖాతాదారుల కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కొత్తగా రూపొందించిన ఈ కేవైసీ రూల్స్ వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
టాలీవుడ్ సినీ జర్నలిస్టుల్లో సురేష్ కొండేటి పేరు.. ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ పుట్టు మచ్చల గురించి అడిగినప్పటి నుంచి కొండేటి ఏది అడిగినా వైరల్ అవుతునే ఉంది. దీంతో డైరెక్టర్స్కు సురేష్ కొండేటి కాంట్రవర్శీ క్వశ్చన్స్ వేస్తూ.. ట్రెండింగ్లో ఉంటున్నాడు. కానీ రీసెంట్గా హరీష్ శంకర్, తేజ కొండేటిని ఆడుకున్నారు. తేజ అయితే భయపెట్టినంత పని చేశాడు. అందుకే ఈయన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
యంగ్ హీరోయిన్ నేహా శెట్టి(neha shetty) పింక్ కలర్ చీరలో తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె నడవడిక, హుందాతనం విస్మయానికి గురిచేస్తుంది. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ చిత్రాలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
స్వీటీ అనుష్క శెట్టి(anushka shetty) తదుపరి చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr shetty) నుంచి హతవిది(Hathavidi) లిరికల్ వీడియో రిలీజైంది. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా యాక్ట్ చేస్తున్నారు. హీరో బాధను వ్యక్తపరుస్తున్న ఈ లిరికల్ వీడియో ఎలా ఉందో ఓసారి చూసేయండి మరి.
సాక్ష్యాలు లేకుండా అవినాష్ గారిపై ఆరోపణలు చేస్తున్నారని Roja ఈ సందర్భంగా పేర్కొన్నారు చంద్రబాబు తనకు అనుకులంగా లేకపోతే ఎవరినైనా హననం చేస్తారని వెల్లడించారు
ఫుడ్ పాయిజన్ అయిన క్రమంలో 26 మంది బీటెక్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రాంతంలోని SRIT ఇంజినీరింగ్ కాలేజీ హస్టల్లో చోటుచేసుకుంది. అయితే మంగళవారం రాత్రి విద్యార్థులు ఎగ్ తోపాటు టమాటా రైస్, పెరుగు తిన్నారు. ఆ నేపథ్యంలోనే 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని అమరావతి ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు త...
రాష్ట్రంలో వేసవి సెలవులు మే 31తో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ కళాశాలల తరగతులు ఈ విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించి జూన్ 1న తిరిగి ప్రారంభం కానున్నాయి. మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు క్లాస్వర్క్ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుందని ఈ మేరకు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.
పలువురు దుండగులు అక్షయ్కుమార్ నటించిన 'స్పెషల్ 26' సినిమాతో పాటు పలు చిత్రాలు(movies) చూసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో 8 నుంచి 10 మంది కలిసి సికింద్రాబాద్లోని ఓ నగల దుకాణంలోకి ఐటీ అధికారులమని వెళ్లారు. 60 లక్షల రూపాయల విలువైన 17 బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ AJIO జూన్ 1, 2023 నుంచి ప్రారంభం కానున్న తన 'బిగ్ బోల్డ్ సేల్'ని ప్రకటించింది. ఈ మెగా సేల్ కోసం వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. నార్కట్పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పుష్ప-2 ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫ...
31 మే 2023న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం(anti tobacco day). ఈ సంవత్సరం 2023 థీమ్(theme) “మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు”. దీంతోపాటు పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యం. పొగాకు వ్యతిరేక దినోత్సవం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలకు పొగాకు వినాశకరమైన ప్రభావం గురించి గుర్తుచేయనున్నారు.
ఘాట్ రోడ్డు(Tirumala Ghaat Road)లో వాహనాల పర్యవేక్షణకు పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు విభాగాలతో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ(TTD) తెలిపింది. మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని ప్రకటించింది.