ఈరోజు(23st may 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Telangana state's birth decade celebrations)ను అత్యంత వైభవోపేతంగా జరుపుకునేందుకు రాష్ట్రం సిద్ధమైంది.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా దిబాయి తహసీల్లోని నరౌరా(Naraura)లో పురాతన మర్రి చెట్టు(oldest banyan tree)ను పరిశోధకులు కనుగొన్నారు. దీని కార్బన్ డేటింగ్(carbon dating) దాదాపు 450 ఏళ్ల నాటిదని తేలింది. ఈ పరిశోధనలో ఇప్పటివరకు కార్బన్ డేట్ చేయబడిన అన్ని మర్రి చెట్లలో ఇది పురాతనమైనది అని తేలింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
హైదరాబాద్ లో పండుగ వాతావరణం సంతరించుకుంది. వీవీఐపీల తాకిడి అధికంగా ఉండడం.. సంబరాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారుల్లో ఆంక్షలు విధించారు.
ఏపీ, తెలంగాణల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో సర్వే జరగనుంది . ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిన అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) అభిమానులకు నిరాశ ఎదురైంది. ఎఫ్బికె గేమ్స్కు భారత యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరమయ్యాడు. శిక్షణ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీరజ్ చోప్రా ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘కండరాల నొప్పితో బాధపడుతున్నా.. వైద్యబృందం సూచన మేరకు ఎఫ్బికే గేమ్స్నుంచి వైదొలుగుతు...
బాచుపల్లి అరబిందో ఫార్మా పరిశ్రమలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఏడుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
మోహన్ బాబు తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకున్నారు. తిరుమలలో ఏర్పాట్లు బావున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు. తాము తీసే వంద కోట్ల సినిమా గురించి త్వరలోనే మంచు విష్ణు పూర్తి వివరాలు తెలియజేస్తాడన్నారు.
నేడు (జూన్ 1) ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day). ఈ సంవత్సరం థీమ్(theme) పాడి, పర్యావరణంతోపాటు అదే సమయంలో పోషకమైన ఆహారాలు, జీవనోపాధిని అందించడంపై దృష్టి సారించడం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి డేటింగ్లో ఉన్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట జూన్ 9న నిశ్చితార్థం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సన్నిహిత వర్గాల మధ్య నిశ్చితార్థ వేడుకకు జరగనుందని సమాచారం. అయితే ఇది వారి ఇళ్లలో లేదా హైదరాబాద్లోని ఒక ప్రదేశంలో జరుగుతుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రస్తుతం దే...
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. అయితే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారేందుకు ఢిల్లీ రౌస్ అవిన్యూ కోర్టు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ చేసుకుని డబ్బులు దోచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొ...
భావోద్వేగాల కలయికగా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ విమానం మూవీ ట్రైలర్(vimanam trailer) తాజాగా విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ వీడియోను యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రిలీజ్ చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతాడన్నారు. చంద్రబాబుకు ఒర్జినాల్టీ లేదని, పర్సనాల్టీ లేదని, క్యారెక్టర్ లేదని విమర్శించారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని పితోర్ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నారు.