ఒడిశా రైలు ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉండొచ్చని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాట్ కామెంట్స్ చేశారు.
హాలీవుడ్ హీరో, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియోకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఆయన కారణంగా ఇప్పుడు ఓ యువతి ఫేమస్ అయ్యింది. ఆయన నీలమ్ గిల్(Neelam Gill) అనే మోడల్ తో డేటింగ్ చేస్తున్నారట. డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. దాదాపు 30ఏళ్ల వయసు గ్యాప్ ఉన్న హీరోతో ఈ మోడల్ డేటింగ్ చేస్తుండటంతో..అందరూ ఈమె అసలు ఎవరు అని తెలుకునే పనిలో పడ్డారు.
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota srinivasarao) పలుమార్లు సినీ నిర్మాతలు, స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కాగా తాజాగా ఆయన మరోసారి రెమ్యూనరేషన్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల గురించి స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) ఒకరు. రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు తనలోని ఫ్యాషన్ సెన్స్ ని బయటకు తీస్తూ ఉంటుంది. తాజగా బికినీలో మెరిసింది. అసలే సమ్మర్ వేడి అంటే, ఇలా రకుల్ బికినీలో కనిపించి మరింత చెమటలు పట్టేలా చేయడం విశేషం.
అప్పుడప్పుడు బాక్సాఫీస్ దగ్గర అన్నదమ్ముల వార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తాజాగా దగ్గుబాటి హీరోలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. హీరోలుగా కాకపోయినా.. రానా, అభిరాం(rana and abhiram) బాక్సాఫీస్ బరిలో ఉండడంతో.. ఎవరిది పై చేయి అనే టాక్ నడుస్తోంది.
డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అనేక యాప్లలోకి ప్రవేశించిన కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ను కనుగొన్నారు. ఇది గతంలో Google Play స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ కృత్రిమ మాల్వేర్ ఏకంగా 400 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేయబడిందని గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ప్రకారం 'SpinOk' అనే స్పైవేర్ ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కింద ఉన్న యాప్స్ ఫోన్ల...
Telangana:ప్రజల సొమ్మును తమకు కావాల్సిన వారికి పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. తెలంగాణ ప్రజలను అవమానించిన, తెలంగాణ ఉద్యమంపై ఎన్నో కుట్రలు పన్నిన, ఎందరో ఉద్యమకారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆంధ్రా మీడియాకు తెలంగాణ సర్కార్ మరోసారి వందల కోట్లు పంచిపెట్టింది.
సామాన్యులకు శుభవార్త. దేశంలో త్వరలో వంటనూనెల(cooking oils) ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు వంటనూనె పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం(central government) సూచించింది. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గిన నేపథ్యంలో వంటనూనె ధర లీటరుకు రూ.8 నుంచి రూ.12 తగ్గనున్నట్లు సమాచారం.
తెగిపడిన చేతులు, కాళ్ళు, రక్తంతో తడిసిన శరీరాలు, వేర్వేరు ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యక్తుల శరీరాలు... ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న చిత్రాలు ఏదో చెబుతున్నాయి.
శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్లో పట్టాలు తప్పిన మరో రైలు కోచ్లను ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఇంకా బోగీల్లో చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
ఒడిశా రైలు దుర్ఘటన తర్వాత 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. వాటిలో ఏడు దారి మళ్లించబడ్డాయి. ఒక రైలు పాక్షికంగా రద్దు చేయబడింది. దీంతోపాటు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
ఈరోజు(june 3rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఒడిశాలో మూడు ట్రైన్లు ఢీకొన్ని ఘటనలో సుమారు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
ఒడిశా బాలసోర్లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ర్ రైలును ఢీ కొంది. 18 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బాలా నగర్ నుంచి కూకట్ పల్లి వెళ్తుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సు దగ్ధమైంది.