ఆదివారం తెల్లవారుజామున ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ఆ క్రమంలో ఏపీలోని కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టి పక్కనే ఉన్న వినాయక గుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మ్యత్యువాత చెందారు. మరణించిన వారిలో లారీలో ఉన్న డ్రైవర్ చుక్కల శేఖర్(28), క్లీనర్ నాగేంద్ర(23), గుడిలో నిద్రపోతున్న సోము లక్ష్మణ రావు(48) ఉన్నారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) మరోసారి రైతుల(Farmers)పై నోరు జారారు. గతంలో.. పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan) పై విమర్శలు గుప్పించిన పాడి కౌశిక్ రెడ్డి ఈసారి రైతు దినోత్సవ(Farmer's Day) సభలో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) గొప్ప నటుడే కాదు.. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. నందమూరి(Nandamuri) వారసుడు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానుల(Fans)ను సంపాదించుకున్నాడు.
Dharani:ధరణితో భూసమస్యలకు చెల్లుచీటీ.. రైతులు ఏ అధికారి దగ్గరకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకుంటారు’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. కానీ పరిస్థితి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉంది.
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP)ల మధ్య పొత్తు ఉంటుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో శనివారం సాయంత్రం అమిత్ షా, జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. జూన్ 11న జరగనున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్(Telangana Group 1 Exam prelims) హాల్ టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు.
సాధారణంగా అనేక మంది ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అధిక కెఫీన్ ఆధారిత పానీయాలు(tea and coffee) స్వీకరిస్తారు. అయితే అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
అవినాష్(Avinash Reddy)కు షరతులతో కూడి బెయిల్ను ధర్మాసనం ఇచ్చింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు ఆయన కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
క్యాన్సర్(Cancer)పై అవగాహన లేకపోయుంటే, తాను నిర్లక్ష్యంగా ఉండుంటే ఒకటి రెండేళ్ల తర్వాత తన పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదని, అవగాహన ఉండడంతో ఆసుపత్రి(Hospital)కి వెళ్లి చికిత్స తీసుకున్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ ఉన్న సంగతి చెప్పేందుకు భయపడటం లేదని, తన ఫ్యాన్స్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు.
జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్(punch prasad) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తోటి నటుడు ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా ఇన్ స్టా (instagram) వేదికగా వెల్లడించారు. ప్రసాద్ అన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అన్నకి సీరియస్ గా ఉందని…ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు అన్నారని పేర్కొన్నాడు. అందుకోసం చాలా ఖర్చు అవుతుందని..తాము ట్రై చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలువురు సాయం చేయాలని ...
ఒక్క సినిమా హిట్ కొడితే చాలు.. ఆయా డైరెక్టర్స్ రేంజ్ అంతకుమించిపోతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ మాసివ్ హిట్స్ ఇస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) క్రేజ్ కూడా అలాగే ఉంది. ఏకంగా చరణ్, ప్రభాస్నే పక్కకు పెట్టేశాడనే న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది.
ఒక కొత్త ఇంటర్వ్యూలో అదా శర్మ(Adah Sharma) తన పరిశ్రమలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఓ సినిమా చేసిన తర్వాత తన ముక్కు గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. అయితే గతంలో పలువురు అదాశర్మ ముక్కు బాలేదని కామెంట్లు చేశారని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.