SRD: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్చెరు మండలం చిట్కుల్లో చోటు చేసుకుంది. గురువారం స్థానికులు తెలిపిన వివరాలు.. ముత్తంగికి చెందిన జాకోబ్ అనే వ్యక్తి స్థానిక మల్లన్న గుడి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికు తెలిపారు. ఈ ఘనటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.