CTR: పుంగనూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పురుషోత్తం ఓ ఫైనాన్స్లో పర్సనల్ లోన్ తీసుకున్నాడు. పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లించకపోవడంతో శ్రీరామ ఫైనాన్స్ ఉద్యోగి నందీశ్ గ్రామానికి వెళ్లి డ్యూలు కట్టాలని అడగగా, మాటామాటా పెరిగి పురుషోత్తం వేట కొడవలితో నందీశ్పై దాడి చేయడంతో గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేసి కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.