గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్లో టెక్స్టైల్ మార్కెట్లోని భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయంతో బయటకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.