NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు నిత్య అన్నదానానికి విరాళం అందించారు. సీతారామపురం మండలంలోని శ్రీ ఇష్ట కామేశ్వరీదేవి సమేత ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి ఆలయం
SKLM: ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో సూరవారి ఇంటిదైవం శ్రీరాముల వారి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఎంపీపీ మొదలవలస చిరంజీవి దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని ప్రార్థించ
MBNR: భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలస్వామి, తిరుపతయ్య, వెంకటయ్య, మల్లయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతన సభ్యులకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గులాబీ కండువాలు
MBNR: ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేది ఎర్రజెండా అని పీసీసీ ఉపాధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. వివిధ రంగాలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం అనే అంశాలపై సీపీఎం నిర్వహించిన సెమినర్లో కొత్వాల్ పాల్గొని మాట్లాడారు. ప్రజల అభివృద్ధి
NLR: సీతారాంపురం మండలం పడమటి రొంపిదొడ్ల గ్రామానికి చెందిన ముట్టుకుందు చెన్నమ్మ (75) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇంటి సమీపంలోని పొలం వద్ద పురుగు మ
ప్రకాశం: హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ అన్నారు. ఆదివారం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పైలాన్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హె
HYD: సికింద్రాబాద్ కోటక్ మహేంద్ర సమీపాన ఉన్న ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తి బిర్యానీ తింటుండగా కవర్లు రావడంతో షాక్ అయ్యారు. ఈ విషయాన్ని యాజమాన్యాన్ని అడగగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన అ
SRPT: తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు అనంతారం గ్రామంలో శ్రీకంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆదివారం ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్
SRD: కంగ్టిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్లోనే మరణించారు. స్థానికుల తెలిపిన వివరాలిలా.. మహారాష్ట్రలోని భూతం హిప్పర్గా కు చెందిన అశోక్ పాటిల్ కంగ్టి మండలం తుర్కవడగాంలో ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై బైక్పై తిరిగి వెళ్తున్న క్రమం
ADB: జైనథ్ మండలంలోని ఆకుర్ల గ్రామంలో శ్రీ బాజీరావు మహారాజ్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్