SRD: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఇవాళ సంగారెడ్డిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా డాక్టర్ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్, కోశాధికారిగా హరినాథ్, గౌరవ అధ్యక్షునిగా రాజు గౌడ్ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖ
HNK: సర్వే వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఈనెల 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనని, వివరాలు నమోదు చేసుకోని వారు చేసుకోవాలన్నారు. ఆదివారం కాజీపేట సర్కిల్-2లో ఏర్పాటు చేసిన
కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజవర్గ
MDK: RTC బస్సు కోసం మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లాదుర్గం మండలంలోని ఐబి చౌరస్తా వద్ద ఇవాళ మహిళలు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బస్సులను విడుదల చేసిందని ప్రకటించినప్పటికీ సామాన్య ప్రజల
VZM: రామభద్రపురం మండలం కొట్టక్కి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమణకు గురైన చెరువును సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శులు బి.శ్రీనివాసరావు, ఎస్.గోపాలం అదివారం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కాపాడాల్స
MHBD: సీరోలు మండల కేంద్రంలో అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న నిషేధిత 8 క్వింటాళ్ల నల్ల బెల్లం పోలీసులు పట్టుకున్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించడం కోసం ఇద్దరు వ్యక్తులు వాహనంలో నల్లబెల్లం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకుని ఇద్దరిపై
ELR: ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికా
NZB: పట్టపద్దుల MLC అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు ఇవాళ మోస్రా మండల కేంద్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ
MNCL: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని జన్నారం ఎస్ఐ గుడెంటి రాజవర్ధన్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు ప్రజల భద్రతకు కట్టుబడి ఉ
JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విరివిగా మొక్కలు నాటా