NZB: నవీపేట్ మండల కేంద్రంలోని వసుధ, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలను మండల విద్యాధికారి అశోక్ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మేటివ్ పరీక్షలను విద్యాధికారి అశోక్ పరిశీలించి మాట్లాడుతూ.. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు పాఠశాలల్లో స
KDP: ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సంస్థాగత అవగాహన విస్తృత సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే మన ప్రభుత్వంలో మీకు పూర్తిగా న్యా
SRD: ఖేడ్ మండలం హనుమంతరావు పేట గ్రామంలో జాతీయ సేవా పథకం (NSS) శిబిరాన్ని శనివారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ ప్రారంభించారు. జాతీయ సేవా పథకం గురించి, లక్ష్యాల గురించి వివరించారు. ఇందులో భాగంగా సమీప ఉన్నత పాఠశాల HM పండ్లిక్, మన్మథ కిషోర్ విద్యార్థులను ఉ
KMM: బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ నళిని అధ్యక్షతన మాదక ద్రవ్యాల సేవనం దుష్పరిణామాల నివారణ చర్యలపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోనకల్ హాస్పిటల్ PHC డాక్టర్ వేముల స్రవంతి హాజరై మాట్
ADB: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ 5వ మహాసభల్లో ఆదిలాబాద్ CITU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర కమిటీకి ఎన్నికైనట్లు బొజ్జ ఆశన్న శనివారం తెలిపారు. జిల్లా కార్యదర్శి ఆశన్న మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల ప
HYD: నాగుల చవితి సందర్భంగా ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శ్రీ శివాలయం ఆవరణలో గల నాగదేవతల ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి, నాగదేవతలకు, జంట నాగులకు పాలతో అభిషేకం చేశారు. పాము పుట్టలో పాలు పోసి, పుట్టపై పసుపు కుంక
AKP: ఈవీఎం గోదాముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఆర్వో వై.సత్యనారాయణరావు సిబ్బందిని ఆదేశించారు. శనివారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద గల ఈవీఎం గోదాములను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీర
ATP: గుంతకల్లు పట్టణంలోని ధోనిముక్కల కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం డివైఎఫ్ఐ, కాలనీవాసులు విద్యుత్ ఏఈ నాగేంద్రకు వినతిపత్రం అందజేశారు. డివైఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడుతూ.. కాలనీలో విద్యుత్ స
సత్యసాయి: బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామం నుంచి తాండా వరకు రూ. 85 లక్షల వ్యయంతో నిర్మించిన 1060 మీటర్ల బీటీ రహదారిని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్ప
తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును మెగాస్టార్ చిరంజీవి ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పేరు, ఫొటో, వాయిస్, చిత్రాలను అనుమతి లేకుండా వాడకూడదని కోర్టు ఆదేశించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం చిరు పేరు వినియోగించ