బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ షోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఆ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని అంబటి ఆరోపించారు. కేవలం తనకు రాజకీయాలకు ఉపయోగపడాలనే ఈ టాక్ షోకి చంద్రబాబు
ప్రపంచ ఆకలీ సూచీ 2022లో భారత్ మరింత దిగజారింది. 101వ స్థానం నుంచి 107వ స్థానానికి పడిపోయింది. 121 దేశాల్లో వివరాలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ల కంటే ఇండియా వెనుకబడి ఉంద
ప్రస్తుతం దేశంలో హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో… అక్కడ కూడా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు హిజాబ్ ధరించడాన్ని సమర్థించగా.. మరొకరు వ్యతిరేకించారు. ఇద్దరు జడ్జీలు వేర్వ
తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందనే ఎవరూ నమ్మరు. రాష్ట్ర విభజన తర్వాత… అసలు ఆ పార్టీని జనాలు పూర్తిగా మర్చిపోయారు. కొందరు నేతలు ఉన్నా.. వారు కూడా తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. అసలు అలాంటి పార్టీ ఒకటి తెలంగాణలో ఉందనే విషయం జనాలు పూ
తెలంగాణ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ TRS పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు. బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో…TRS నుంచి పోటీచేసి గెలుపొందారు. 2019లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మునగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటెస్ట్రింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో అధికార TRS పార్టీ ప్రచార సభలో… టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి పాటక
బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే… ఆ షోలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో… తాజాగా… వైసీపీ నేత , ఏపీ మం
ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ ఎలా జరిగిందో.. జరుగుతుందో చూస్తునే ఉన్నాం. ఎన్నో వివాదాలు.. కోర్టు కేసులు.. ఆదిపురుష్ను చుట్టుముడుతునే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఒకే ఒక్క టీజర్తో ఆదిపురుష్ స
సోషల్ మీడియాలో ఆర్సీ 15 లీక్డ్ ఫోటోలు ఇంకా వైరల్ అవుతునే ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ పై రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఆర్సీ 15 టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలు