మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్(Ponniyin Selvan 1).. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కోలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ తంబీలకు ప
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్… ట్విట్టర్ ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(elon musk) దక్కించుకున్నారు. ఇప్పటికే ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం పూర్తైనట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. 44 బిలియన్ డాలర్ల (రూ.3.60 లక్షల కోట్లు)తో ఎలన్ మస్క్ ఈ డీల్ పూర్
స్టార్ బ్యూటీ సమంత(samantha) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘యశోద'(Yashoda) రిలీజ్కు రెడీ అవుతోంది. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ‘యశోద’ ట్రైలర్ రిలీజ్ చేశారు.
నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీను.. నెక్ట్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనర్జిటిక్ హీరో రామ్తో పవర్ ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ర
పూరీ జగన్నాథ్(puri jagannadh) అంటేనే డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన పూరి.. బ్లాక్ బస్టర్లతో పాటు ఘోరమైన డిజాస్టర్స్ కూడా ఇచ్చాడు. అయితే ఫ్లాప్స్ వచ్చిన సమయంలో.. ఇక పూరీ పనైపోయిందని అనుకున్న ప్రతీసారి.. సాలిడ్గా కమ్
ఒక్క రాత్రితో తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ
త్వరలో మునుగోడు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అధికార పార్టీ టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడంతో తీవ్ర అలజడి సృష్టించింది. హైదరాబాద్ శివారులోని ఓ ఫౌంహౌస్లో నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి మరీ వాటిపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు అయితే… నిత్యం దుమారం రేపుతూనే ఉంటాయి. కాగా… బుధవారం ఏపీ సీఎం
మన ఇండియన్ కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫోటో ఉంటుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు. అయితే…. కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతో పాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal బుధవారం కేంద్రానికి విజ
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్లో ఉండబోతోంది. అయితే దాని కంటే ముందే మరో ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతోంది. మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో నిఖిల్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రవితేజ నుంచి ‘ధమాకా’ అనే సిన