బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, బంగ్లాదేశ్తో మా సంబంధాలకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మోదీ అన్నా
మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలులోనే ఉండనున్నారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆయనకు గురువారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
చండీగఢ్లోని మొహాలీలో బ్యాంకులో కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. బ్యాంకులో లావాదేవీ చేసేందుకు పలికి వచ్చిన ఓ వ్యక్తిని బ్యాంకు సెక్యూరిటీ గార్డు కాల్చిచంపాడు.
Delhi Water Crisis : ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ నీటి శాఖ మంత్రి అతిషి నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. నీటి సత్యాగ్రహానికి ముందు, అతిషి రాజ్ఘాట్లోని జాతిపిత మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పి
తమిళనాడులో కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 47 మంది చనిపోయారు. ఈ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై శుక్రవారం అసెంబ్లీలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి.