NDL: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ సందర్భంగా పగిడ్యాలలో సోమవారం పోట్టేల పందెములు నిర్వహిస్తున్నట్లు కార్య నిర్వాహకులు బి.నాగేశ్వ రెడ్డి, శివరామి రెడ్డిలు ఆదివారం తెలిపారు. గెలుపొందిన వారికి రూ.8.000, రూ.6.000, రూ.4.000 మూడు బహుమతులు కలవన్నారు. వివరములకై సెల్:9949493857ను సంప్రదించాలని తెలిపారు.