NDL: ఇండ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం నందికోట్కూరు మున్సిపాలిటీ వాల్మీకి నగర్లో విద్యుత్ స్మార్ట్ మీటర్ల స్టిక్కర్ విడుదల చేసి, ఇండ్లకు అతికించడం జరిగింది. జగన్ చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లుతుందన్నారు.