ప్రకాశం: కనిగిరి పట్టణంలో సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆదివారం హనుమాన్ భజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రతేక పూజలు నిర్వహించారు. డీఎస్పీ సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను కనిగిరి బ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.