ASR: ఎంపీడీవో ఆఫీసులో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారంన రద్దు చేసినట్లు ఆదివారం అరకులోయ ఎంపీడీవో లవరాజు తెలిపారు. రేపు సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకులోయ పర్యటన కారణంగా రేపు జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని ఎంపీడీవో పేర్కొన్నారు. కావున ప్రజలు గమనించగలరని కోరారు.