తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో నాయకులంతా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. ఈ నెల కష్టపడితే మరో ఐదేళ్లు సుఖ పడొచ్చని..
షామ్లీలోని మదర్సాలో చదువుతున్న బాలిక వేధింపులకు విసుగు చెంది విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపిస్తున్నారు.
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ గొడవ ముగిసింది. సూర్యాపేటలో కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగు హీరోయిన్ రేఖా బోజ్... మాంగళ్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా వంటి సినిమాల్లో నటించింది. కానీ కానీ ఈ ప్రాజెక్టులేవీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం జరిగి 80గంటలు గడిచింది. టన్నెల్ ప్రమాద స్థలంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లేట్ అవుతుందని సహచర కార్మికులు ఆందోళనకు దిగారు.
రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.2 కోట్ల పరిహారం అందనుంది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2016లో జరిగిన ఈ ప్రమాదంపై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) తీర్పు ఇచ్చింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు 32 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో డాబర్ గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్, చైర్మన్ మోహిత్ బర్మన్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై మోసం, జూదం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ సరైన ఆహారపు అలవాట్లు, ఆహారాన్ని నిర్వహించినట్లయితే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.